మధురానగర్ రైల్వే స్టేషను

మధురానగర్ రైల్వే స్టేషను విజయవాడలోని మధురా నగర్ వార్డ్‌లో ప్రజలకు సేవలు అందిస్తుంది. ఇది విజయవాడ-నిదడవోలు శాఖ మార్గములో ఉంది. మధురానగర్ రైల్వే స్టేషను రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [1] .[2]

మధురానగర్ రైల్వే స్టేషను
మధురానగర్ రైల్వే స్టేషను
General information
ప్రదేశంమధురానగర్ రైల్వే స్టేషను రోడ్డు, మధురా నగర్ , విజయవాడ, ఆంధ్రప్రదేశ్
భారత దేశము
అక్షాంశరేఖాంశాలు16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E / 16.110; 80.4943
యాజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లువిజయవాడ-గుడివాడ రైలు మార్గము
Construction
AccessibleHandicapped/disabled access
Other information
స్టేషన్ కోడ్MDUN
జోన్లు సౌత్ సెంట్రల్ రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
Services
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము

మూలాలు

మార్చు
  1. "MDUN/Madhura Nagar". India Rail Info. Retrieved 15 November 2016.
  2. "Stations on the Vijayawada–Uppalur section" (PDF). Indian Railways Passenger Reservation Enquiry. Ministry of Indian Railways. 12 September 2009. p. 6. Archived from the original (PDF) on 14 ఏప్రిల్ 2017. Retrieved 23 June 2017.

బయటి లింకులు

మార్చు