మధురానగర్ రైల్వే స్టేషను

మధురానగర్ రైల్వే స్టేషను విజయవాడలోని మధురా నగర్ వార్డ్‌లో ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఇది విజయవాడ-నిదడవోలు శాఖ మార్గము లో ఉంది. మధురానగర్ రైల్వే స్టేషను రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [1] .[2]

మధురానగర్ రైల్వే స్టేషను
మధురానగర్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationమధురానగర్ రైల్వే స్టేషను రోడ్డు, మధురా నగర్ , విజయవాడ, ఆంధ్రప్రదేశ్
భారత దేశము
Coordinates16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E / 16.110; 80.4943
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లువిజయవాడ-గుడివాడ రైలు మార్గము
నిర్మాణం
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుMDUN
జోన్లు సౌత్ సెంట్రల్ రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

మూలాలు మార్చు

  1. "MDUN/Madhura Nagar". India Rail Info. Retrieved 15 November 2016.
  2. "Stations on the Vijayawada–Uppalur section" (PDF). Indian Railways Passenger Reservation Enquiry. Ministry of Indian Railways. 12 September 2009. p. 6. Archived from the original (PDF) on 14 ఏప్రిల్ 2017. Retrieved 23 June 2017.

బయటి లింకులు మార్చు