శౌర్యం 2008 లో జె. శివకుమార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో గోపీచంద్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

శౌర్యం
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం పరశురామ్
నిర్మాణం ఆనంద్ ప్రసాద్
కథ జె. శివకుమార్
తారాగణం గోపీచంద్
అనుష్క శెట్టి
పూనమ్ కౌర్
అజయ్
రఘుబాబు
ఆలీ
కృష్ణ భగవాన్
తనికెళ్ళ భరణి
ఫిష్ వెంకట్
నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్
విడుదల తేదీ 25 సెప్టెంబర్ 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ సవరించు

కథానాయకుడు విజయ్ (గోపీచంద్) తప్పిపోయిన తన చెల్లెల్ని వెతుక్కుంటూ కలకత్తా రావడంతో కథ ప్రారంభమవుతుంది. కొన్ని సంఘటనల మధ్య విజయ్ కొంతమంది రౌడీలతో గొడవపడి వాళ్ళలో ఒకరి చెయ్యి నరికేస్తాడు. అక్కడే ఒక కాలేజీలో ఉద్యోగంలో చేరతాడు. అక్కడే శ్వేత (అనుష్క) అతనికి పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. మరో వైపు చెయ్యి కోల్పోయిన తండ్రిని చూసి దానికి కారణమైన వాడిమీద పగ తీర్చుకోవాలనుకుంటాడు అజయ్.

తారాగణం సవరించు

మూలాలు సవరించు

  1. Chantabbai. "శౌర్యం సినిమా సమీక్ష". 123telugu.com. Mallemala Entertainments. Archived from the original on 8 April 2016. Retrieved 15 November 2016.

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=శౌర్యం&oldid=3964306" నుండి వెలికితీశారు