వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ప

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు మార్చు

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ప్రకృతిమాత (ఆగస్టు 1951 సంచిక) [1] సంఫాదకులు: సీతారామావధూత పత్రికలు 2990100061731 1951
ప్రకృతి మాసపత్రిక-1936 జనవరి సంచిక [2] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2040100047215 1936
ప్రకృతి మాసపత్రిక-1937 జనవరి సంచిక [3] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2040100047216 1937
ప్రకృతి మాసపత్రిక-1938 జనవరి సంచిక [4] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068646 1938
ప్రకృతి మాసపత్రిక-1938 ఫిబ్రవరి సంచిక [5] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068647 1938
ప్రకృతి మాసపత్రిక-1938 మార్చి సంచిక [6] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068648 1938
ప్రకృతి మాసపత్రిక-1938 ఏప్రిల్ సంచిక [7] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068642 1938
ప్రకృతి మాసపత్రిక-1938 మే సంచిక [8] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068649 1938
ప్రకృతి మాసపత్రిక-1938 జూన్ సంచిక [9] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068650 1938
ప్రకృతి మాసపత్రిక-1938 జులై సంచిక [10] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068651 1938
ప్రకృతి మాసపత్రిక-1938 ఆగస్టు సంచిక [11] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068652 1938
ప్రకృతి మాసపత్రిక-1938 సెప్టెంబరు సంచిక [12] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068653 1938
ప్రకృతి మాసపత్రిక-1938 అక్టోబరు సంచిక [13] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068643 1938
ప్రకృతి మాసపత్రిక-1938 నవంబరు సంచిక [14] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068644 1938
ప్రకృతి మాసపత్రిక-1938 డిసెంబరు సంచిక [15] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068645 1938
ప్రకృతి మాసపత్రిక-1939 జనవరి సంచిక [16] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100071511 1939
ప్రకృతి మాసపత్రిక-1940 జనవరి సంచిక [17] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2040100047217 1940
ప్రకృతి మాసపత్రిక-1941 జనవరి సంచిక [18] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2040100047218 1941
ప్రకృతి మాసపత్రిక-1943 జనవరి సంచిక [19] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068668 1943
ప్రకృతి మాసపత్రిక-1943 ఫిబ్రవరి సంచిక [20] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068669 1943
ప్రకృతి మాసపత్రిక-1943 మార్చి సంచిక [21] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068670 1943
ప్రకృతి మాసపత్రిక-1943 ఏప్రిల్ సంచిక [22] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068671 1943
ప్రకృతి మాసపత్రిక-1943 మే సంచిక [23] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068673 1943
ప్రకృతి మాసపత్రిక-1943 జూన్ సంచిక [24] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068672 1943
ప్రకృతి మాసపత్రిక-1943 జులై సంచిక [25] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068674 1943
ప్రకృతి మాసపత్రిక-1943 ఆగస్టు సంచిక [26] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068675 1943
ప్రకృతి మాసపత్రిక-1943 సెప్టెంబరు సంచిక [27] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068676 1943
ప్రకృతి మాసపత్రిక-1943 అక్టోబరు సంచిక [28] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068665 1943
ప్రకృతి మాసపత్రిక-1943 నవంబరు సంచిక [29] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068666 1943
ప్రకృతి మాసపత్రిక-1943 డిసెంబరు సంచిక [30] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068667 1943
ప్రకృతి మాసపత్రిక-1944 జనవరి సంచిక [31] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068657 1944
ప్రకృతి మాసపత్రిక-1944 ఫిబ్రవరి సంచిక [32] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068658 1944
ప్రకృతి మాసపత్రిక-1944 ఏప్రిల్ సంచిక [33] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068659 1944
ప్రకృతి మాసపత్రిక-1944 మే సంచిక [34] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068660 1944
ప్రకృతి మాసపత్రిక-1944 జూన్ సంచిక [35] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068661 1944
ప్రకృతి మాసపత్రిక-1944 జులై సంచిక [36] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068662 1944
ప్రకృతి మాసపత్రిక-1944 ఆగస్టు సంచిక [37] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068663 1944
ప్రకృతి మాసపత్రిక-1944 సెప్టెంబరు సంచిక [38] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068664 1944
ప్రకృతి మాసపత్రిక-1944 అక్టోబరు సంచిక [39] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068655 1944
ప్రకృతి మాసపత్రిక-1944 నవంబరు సంచిక [40] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068654 1944
ప్రకృతి మాసపత్రిక-1944 డిసెంబరు సంచిక [41] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2990100068656 1944
ప్రకృతి మాసపత్రిక-1945 జనవరి సంచిక [42] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 5010010001447 1945
ప్రకృతి మాసపత్రిక-1946 జనవరి సంచిక [43] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2040100047219 1946
ప్రకృతి మాసపత్రిక- 1947 జనవరి సంచిక [44] సంపాదకుడు: ఎ.అక్బరల్లీ సాహెబు వైద్య మాసపత్రిక ప్రకృతిశాస్త్రం, వైద్యం వంటి అంశాలతో 1940-50ల్లో వెలువడ్డ మాసపత్రిక ప్రకృతి సంచిక ఇది. 2040100047220 1947
ప్రగతిపథంలో భారత స్త్రీలు [45] వి.కోటీశ్వరమ్మ 2020120029541 1980
ప్రచండ చాణక్యము [46] పానుగంటి లక్ష్మీనరసింహరావు నాటకం ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది. ఆయన నాటకరచనలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టిన రచయితగా నిలుస్తారు. అదే క్రమంలో ప్రసిద్ధమైన ముద్రారాక్షసం కథను స్వీకరించి ఈ నాటకం రచించినా చాణక్యపాత్రను, కథలోని ముఖ్య సంఘటనలోనూ కొద్ది మార్పులు చేసి ఎంతో కొత్తదనం తీసుకువచ్చారు. 2030020024865 1930
ప్రజాసాహితి(1992 జులై సంచిక) [47] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100066485 1992
ప్రజాసాహితి(1992 ఆగస్టు సంచిక) [48] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100066486 1992
ప్రజాసాహితి(1992 సెప్టెంబరు సంచిక) [49] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100066487 1992
ప్రజాసాహితి(1992 అక్టోబరు సంచిక) [50] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100066488 1992
ప్రజాసాహితి(1992 నవంబరు సంచిక) [51] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100066490 1992
ప్రజాసాహితి(1992 డిసెంబరు సంచిక) [52] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100049508 1992
ప్రజాసాహితి(1993 ఫిబ్రవరి సంచిక) [53] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100068640 1993
ప్రజాసాహితి(1993 ఏప్రిల్ సంచిక) [54] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100071506 1993
ప్రజాసాహితి(1993 మే సంచిక) [55] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100068636 1993
ప్రజాసాహితి(1993 జూన్ సంచిక) [56] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100068637 1993
ప్రజాసాహితి(1993 జులై సంచిక) [57] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100068638 1993
ప్రజాసాహితి(1993 ఆగస్టు సంచిక) [58] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100071507 1993
ప్రజాసాహితి(1993 సెప్టెంబరు సంచిక) [59] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100071508 1993
ప్రజాసాహితి(1993 నవంబరు సంచిక) [60] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100071509 1993
ప్రజాసాహితి(1993 డిసెంబరు సంచిక) [61] సంపాదకుడు: నిర్మలానంద సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక 2990100068641 1993
ప్రజ్ఞా ప్రభాకరము [62] కంభంపాటి సత్యనారాయణ జీవిత చరిత్ర, ఆధ్యాత్మికత ప్రభాకరశాస్త్రి యోగవిద్యలో ఉత్తమ స్థితి సాధించిన యోగి. తిరుమల తిరుపతి దేవస్థానాల మ్యూజియం ఏర్పాటు వెనుక కృషి చేసిన వస్తుసంగ్రహకర్త, సంస్కృతీ ప్రియుడు. తితిదే ప్రాచ్య కళాశాల నిర్వహణ, అన్నమాచార్య కీర్తనల ప్రచురణ, అన్నమయ్య వర్ధంతి నిర్వహణ, పావులూరి గణితం, నన్నయకు ముందు తెలుగు భాష వంటి అపురూప గ్రంథాల పరిష్కరణ వంటి అనేకానేక కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన తన యోగానుభూతులు, తనతో పాటు పలువురు తెలుగు యోగుల అనుభవాలు సంకలించి బృహత్‌గ్రంథంగా దీన్ని తీర్చిదిద్దాలని సంకల్పించారు. కానీ మ్యూజియం పనులపై ఎన్నో గ్రామాలకు ప్రయాణాలు, తీరికలేని పనులు వంటి కారణాలతో అనారోగ్యం కలిగి 44ఏళ్ల వయసులోనే మరణించడంతో ఆగిపోయింది. ఆ గ్రంథాన్ని ఆయన శిష్యుడు కంభంపాటి సత్యనారాయణ తన గురువు సాహచర్యంలో ఆయన జీవితం గురించి తెలుసుకున్న విషయాలతో పూర్తిచేశారు. ఎన్నో విద్యలు, కళలలో లోతైన కృషి చేసి, 40 ఏళ్లలోనే ఎన్నెన్నో అనుభవాలు గడించిన వైవిధ్యభరితమైన జీవితాన్ని చిత్రించిన గ్రంథం ఇది. 2030020024491 1950
ప్రతిభ(1936 మే సంచిక) [63] సంపాదకుడు: గిడుగు రామమూర్తి మాసపత్రిక 2020050006386 1936
ప్రతిభ(1936 జులై సంచిక) [64] సంపాదకుడు: తెలికిచర్ల వెంకటరత్నం మాసపత్రిక 2020050006392 1936
ప్రతిభ(1937 ఫిబ్రవరి సంచిక) [65] సంపాదకుడు: గిడుగు రామమూర్తి మాసపత్రిక 2020050006387 1937
ప్రతిభ(1941 అక్టోబరు-42 జూన్ సంచిక) [66] సంపాదకుడు: తెలికిచర్ల వెంకటరత్నం మాసపత్రిక 2020050006393 1941
పతిపూజ [67] రచన: సురేశ్ చంద్రమోహన భట్టాచార్య; అనువాదం: ఓలేటి పార్వతీశం నవల, అనువాదం సతీత్వం, పాతివ్రత్యం మొదలైన లక్షణాలలోని గొప్పదనం, దాంపత్యజీవన మాధుర్యం వంటి విషయాలు ప్రబోధిస్తూ సాగే ఈ నవల తొలుత బెంగాలీ భాషలో రచన పొందింది. దీనిని తెలుగు యువతీ యువకులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశం వెల్లడిస్తూ ఓలేటీ వారు అనువదించారు. 2030020025016 1948
ప్రతాపరుద్ర చరిత్రము [68] సి.వి.రామచంద్రరావు 2020120029558 1984
పత్నీప్రతాపము అను అనసూయానాటకము [69] సోమరాజు అచ్యుతరావు నాటకం అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. దాని ఉపాసనచేత యోగస్థితిని పొందిన ఈమె మహర్షులకు కూడా పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది. ఇది ఆమె కథను ఆధారం చేస్కుని రచించిన నాటకం. ఈ గ్రంథంలో కర్కశ ప్రహసనం కూడా చోటు చేసుకుంది. 2030020025203 1927
పథ్యాపథ్యము) [70] సంస్కృతమూలం: విశ్వనాథ కవిరాజు, అనువాదం: డి.గోపాలాచార్యులు ఆయుర్వేదం, వైద్య సాహిత్యం డి.గోపాలాచార్యులు ఆయుర్వేద పండితులు, అఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠానికి పూర్వాధ్యక్షులు. 1917లో ఆయన అఖిల భారతాయుర్వేద విద్యాపీఠానికి అధ్యక్షత వహించి దేశవ్యాప్తంగా ఆయుర్వేద అభివృద్ధికి కృషిచేశారు. వైద్యరత్న, ఆయుర్వేద మార్తాండ భిషఙ్మణి బిరుదు పొంది ప్రఖ్యాతిచెందారు. ఆయన సంస్కృతం నుంచి పథ్యాపథ్యమనే విషయం గురించి అనువదించిన గ్రంథమిది.ఆయుర్వేదాశ్రమ గ్రంథమాలలో భాగంగా ఈ గ్రంథాన్ని ప్రచురించారు 2990100061467 1911
పదమూడు ఉత్తమ కథలు [71] అనువాదం:కడియాల రామమోహనరావు కథా సాహిత్యం, కథల సంపుటి, అనువాద సాహిత్యం పదమూడు భారత భాషలలోని పదమూడు కథలను తెలుగులోనికి అనువాదించి సంపుటిగా వెలువరించిన పుస్తకమే ఇది. 99999990128963 1997
పద్మవ్యూహము (నాటకం) [72] కాళ్ళకూరి నారాయణరావు నాటకం కాళ్ళకూరి నారాయణరావు సుప్రసిద్ధ నాటక కర్త...సంఘ సంస్కర్త... ప్రథమాంధ్ర ప్రచురణ కర్త...జాతీయవాది...ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు... ‘మహాకవి’ బిరుదాంకితుడు... ఈయన తూర్పగోదావరి జిల్లాలోని కాకినాడ మత్స్యపురి గ్రామంలో 1871, ఏప్రిల్ 28న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో చింతామణి (1921), వర విక్రయం (1923) మరియు మధుసేవ (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి. ఇది ఆయన రచించిన పద్యనాటకం. ఇది మూడవ ముద్రణ. 2030020025374 1930
పద్మవ్యూహము (అభిమన్య) [73] చక్రావధానుల మాణిక్యశర్మ నాటకం అభిమన్యుడు పాండురాజు కుమారుడు మరియు పాండవ మధ్యముడు అయిన అర్జునునికి, బలరామకృష్ణుల సహోదరి అయిన సుభద్రకు జన్మించిన పుత్రుడు. పాండవుల వనవాసకాలములో తల్లి సుభద్రతో అమ్మమ్మగారింట ఎక్కువ కాలము పెరిగాడు. యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు. విరాట పర్వములో అభిమన్యుని ప్రస్తావన పునఃప్రారంభమౌతుంది. అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో ద్రోణుడుచే రచించబడిన పద్మవ్యూహములో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన దుర్యోదన, దుశ్శాసన, కర్ణాదులచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కథ భారతములో దాదాపు ముగుస్తుంది. పద్మవ్యూహంలోకి ప్రవేశించాకా ఆయన చేసిన అసమాన పోరాటం అభిమన్యుణ్ణి యుద్ధవీరునిగా నిలిపింది. ఇది ఆ గాథను స్వీకరించి రచించిన నాటకం. 2030020025124 1930
పద్మిని (నాటకం) [74] పానుగంటి లక్ష్మీనరసింహారావు నాటకం ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది. ఆయన రచించిన నాటకాల్లో ఇది 19వ నాటకం. దీనిలోని కథ పూర్తిగా స్వంత కల్పన అని రచయిత చెప్పుకున్నారు. 2030020025188 1929
ప్రథమ చికిత్స [75] కేతు బుచ్చిరెడ్డి వైద్యం 2990100071502 2002
ప్రపంచ రాజ్య సర్వస్వము [76] సంకలనం. చీమకుర్తి శేషగిరిరావు విజ్ఞాన సర్వస్వం ఆనాడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల గురించిన ఎన్నో రకాలైన వివరాలతో, ఐక్యరాజ్య సమితి వివరాలు కలగలిసి ఈ గ్రంథాన్ని సంకలనం చేసి ప్రచురించారు. ఒకవిధంగా ప్రపంచ దేశాలకు సంబంధించిన నాటి విజ్ఞాన సర్వస్వం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తరఫున ప్రచురించిన వివిధ విజ్ఞాన సర్వస్వాలలో ఇది ఒకటి. 2990100051746 1977
ప్రపంచ చరిత్ర-మొదటి భాగం [77] మూలం.జవహర్‌లాల్ నెహ్రూ, అనువాదం.చింతా దీక్షితులు చరిత్ర జవహర్‌లాల్ నెహ్రూ రచించిన ప్రఖ్యాత గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీకి ఇది అనువాదం. భారత రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న నెహ్రూ, తన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని చదువులో సరిగా తోడ్పడలేకపోయారు. జైలులో ఉన్న సమయంలో చిక్కిన తీరికను ఉపయోగించుకుని కుమార్తెకు లేఖల రూపంలో ప్రపంచ చరిత్రను విడమర్చి చెప్పారు. ఆ లేఖలనే సంపుటాలుగా ముద్రించగా గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అయింది. ఆంగ్లంలో ముద్రణ పొందిన పుష్కర కాలం అనంతరం తెలుగులోకి చింతా దీక్షితులు అనువదించగా ప్రచురించారు. ఈ పుస్తకం చదవడం వల్ల ప్రపంచ చరిత్ర గురించి మౌలికమైన అవగాహనే కాక స్వతంత్ర భారత రూపశిల్పిగా పేరుపొందిన తొలిప్రధాని నెహ్రూకు ప్రపంచ చరిత్రలోని వివిధ ఘటనలపై ఎటువంటి దృక్పథం ఉందో తెలుస్తుంది. 2030020024416 1950
ప్రపంచ చరిత్ర-మూడవ భాగం [78] మూలం.జవహర్‌లాల్ నెహ్రూ, అనువాదం.చింతా దీక్షితులు చరిత్ర జవహర్‌లాల్ నెహ్రూ రచించిన ప్రఖ్యాత గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీకి ఇది అనువాదం. భారత రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న నెహ్రూ, తన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని చదువులో సరిగా తోడ్పడలేకపోయారు. జైలులో ఉన్న సమయంలో చిక్కిన తీరికను ఉపయోగించుకుని కుమార్తెకు లేఖల రూపంలో ప్రపంచ చరిత్రను విడమర్చి చెప్పారు. ఆ లేఖలనే సంపుటాలుగా ముద్రించగా గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అయింది. ఆంగ్లంలో ముద్రణ పొందిన పుష్కర కాలం అనంతరం తెలుగులోకి చింతా దీక్షితులు అనువదించగా ప్రచురించారు. ఈ పుస్తకం చదవడం వల్ల ప్రపంచ చరిత్ర గురించి మౌలికమైన అవగాహనే కాక స్వతంత్ర భారత రూపశిల్పిగా పేరుపొందిన తొలిప్రధాని నెహ్రూకు ప్రపంచ చరిత్రలోని వివిధ ఘటనలపై ఎటువంటి దృక్పథం ఉందో తెలుస్తుంది. ఇది ప్రపంచ చరిత్ర పుస్తకానికి మూడవభాగం. 1933(మూలం) 2030020025617 1950
ప్రపంచ చరిత్ర-ఏడవ భాగం [79] మూలం.జవహర్‌లాల్ నెహ్రూ, అనువాదం.చింతా దీక్షితులు చరిత్ర జవహర్‌లాల్ నెహ్రూ రచించిన ప్రఖ్యాత గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీకి ఇది అనువాదం. భారత రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న నెహ్రూ, తన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని చదువులో సరిగా తోడ్పడలేకపోయారు. జైలులో ఉన్న సమయంలో చిక్కిన తీరికను ఉపయోగించుకుని కుమార్తెకు లేఖల రూపంలో ప్రపంచ చరిత్రను విడమర్చి చెప్పారు. ఆ లేఖలనే సంపుటాలుగా ముద్రించగా గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అయింది. ఆంగ్లంలో ముద్రణ పొందిన పుష్కర కాలం అనంతరం తెలుగులోకి చింతా దీక్షితులు అనువదించగా ప్రచురించారు. ఈ పుస్తకం చదవడం వల్ల ప్రపంచ చరిత్ర గురించి మౌలికమైన అవగాహనే కాక స్వతంత్ర భారత రూపశిల్పిగా పేరుపొందిన తొలిప్రధాని నెహ్రూకు ప్రపంచ చరిత్రలోని వివిధ ఘటనలపై ఎటువంటి దృక్పథం ఉందో తెలుస్తుంది. 2020010006896 1956
ప్రభావతీ ప్రద్యుమ్నము [80] తిరుపతి వేంకట కవులు నాటకం దివాకర్ల తిరుపతి శాస్త్రి (Divakarla Tirupati Sastry) (1872-1919) మరియు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (Chellapilla Venkata Sastry) (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. పింగళి సూరన రాసిన సుప్రఖ్యాత కావ్యమైన ప్రభావతీ ప్రద్యుమ్నం ఇతివృత్తం స్వీకరించి ఈ నాటకం రాశారు తిరుపతి వేంకటేశ్వరులు. 2030020024974 1934
ప్రబుద్ధ భారతము [81] మూలం: స్వామీ వివేకానంద, అనువాదం: స్వామి తత్త్వానంద ఆధ్యాత్మికత, చరిత్ర, మతం స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యానికి, హిందూ మత పునరుజ్జీవనానికి చేయాల్సిన కార్య ప్రణాళికల గురించి వ్రాసిన పలు గ్రంథాల్లో ఇది ఒకటి. భారతదేశ ప్రాచీన వైభవం, దానికి గల కారణాలు ఈ పుస్తకంలో విశదీకరించారు. అప్పటికి భారతీయుల వెనుకబాటుతనానికి, దుస్థితికి ఏయే స్థితిగతులు కారణమయ్యాయో ఆయన వివరించారు. ఈ క్రమంలో వివేకానంద ఆ దుస్థితి తొలగించుకునే వీలు కూడా తెలిపారు. 2030020024508 1935
ప్రబుద్ధాంధ్ర(1935 జనవరి సంచిక) [82] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050004473 1935
ప్రబుద్ధాంధ్ర(1935 ఫిబ్రవరి సంచిక) [83] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003610 1935
ప్రబుద్ధాంధ్ర(1935 మార్చి సంచిక) [84] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003621 1935
ప్రబుద్ధాంధ్ర(1935 ఏప్రిల్ సంచిక) [85] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003622 1935
ప్రబుద్ధాంధ్ర(1935 మే సంచిక) [86] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050006217 1935
ప్రబుద్ధాంధ్ర(1935 జూన్ సంచిక) [87] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003613 1935
ప్రబుద్ధాంధ్ర(1935 జులై సంచిక) [88] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003615 1935
ప్రబుద్ధాంధ్ర(1935 ఆగస్టు సంచిక) [89] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003614 1935
ప్రబుద్ధాంధ్ర(1935 సెప్టెంబరు సంచిక) [90] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003616 1935
ప్రబుద్ధాంధ్ర(1935 అక్టోబరు సంచిక) [91] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003617 1935
ప్రబుద్ధాంధ్ర(1935 నవంబరు సంచిక) [92] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003618 1935
ప్రబుద్ధాంధ్ర(1935 డిసెంబరు సంచిక) [93] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003619 1935
ప్రబుద్ధాంధ్ర(1936 జనవరి సంచిక) [94] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050004475 1936
ప్రబుద్ధాంధ్ర(1936 ఫిబ్రవరి సంచిక) [95] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050004476 1936
ప్రబుద్ధాంధ్ర(1936 మార్చి సంచిక) [96] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050004477 1936
ప్రబుద్ధాంధ్ర(1936 ఏప్రిల్ సంచిక) [97] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050004478 1936
ప్రబుద్ధాంధ్ర(1936 మే సంచిక) [98] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050004479 1936
ప్రబుద్ధాంధ్ర(1938 ఏప్రిల్ సంచిక) [99] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003956 1938
ప్రబుద్ధాంధ్ర(1938 మే సంచిక) [100] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003957 1938
ప్రబుద్ధాంధ్ర(1938 జూన్ సంచిక) [101] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003958 1938
ప్రబుద్ధాంధ్ర(1939 ఫిబ్రవరి సంచిక) [102] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003959 1939
ప్రబుద్ధాంధ్ర(1939 మార్చి సంచిక) [103] సంపాదకుడు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాసపత్రిక 2020050003960 1939
ప్రభాతము [104] వంగూరి సుబ్బారావు చారిత్రక నవల కృష్ణదేవరాయల వివాహము నాటి ఘటనలు, తిమ్మరుసు గారి రాజకీయ కార్యనిర్వహణాధురంధరత్వము మున్నగు వాటిని సరళ గ్రాంథిక భాషలో వ్రాయబడినటువంటి నవల. ఇందులోని ఘటనలు పూర్తిగా చారిత్రకమా లేక ఇందులో కల్పన ఉన్నదా అన్నవిషయము విజ్ఞులు నిర్ణయించవలసి ఉంది. 2020050018435 1920
ప్రభుత్వపాలన-సిద్ధాంతము, ఆచరణ [105] ఎం.పి.శర్మ పరిపాలన 2990100061725 1989
ప్రబోధ చంద్రోదయము [106] మూలం.కృష్ణమిశ్రుడు, తెనిగింపు.నంది మల్లయ, ఘంట సింగయ, పరిష్కరణ, ప్రచురణ.కందుకూరి వీరేశలింగం నాటకం ప్రముఖ సంస్కర్త వీరేశలింగం చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకడు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి. ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా రాసి ప్రచురించారు. ఆయన ప్రచురించిన అనేకమైన రచనల్లో ఇది ఒకటి. 2030020025156 1914
ప్రబోధ చంద్రోదయము [107] మూలం.కృష్ణమిశ్రుడు, తెనిగింపు.నంది మల్లయ, ఘంట సింగయ, పరిష్కరణనిడుదవోలు వేంకటరావు నాటకం, అనువాదం. ప్రబోధ చంద్రోదయం అనే నాటకాన్ని కృష్ణమిశ్రుడు అనే కవి సంస్కృతంలో రచించారు. అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని బోధించే నాటకం. ఆధ్యాత్మిక అంతరార్థాలు కలిగిన రూపకంగా ఇది ఎంతో ప్రత్యేకమైనది. దీనిని జంటకవులైన సింగయ, మల్లన కవులు తెలుగులోకి అనువదించారు. మొదట్లో వీరేశలింగం ప్రచురించగా ఆ ప్రతులు లభించడం లేని కారణంగా విపులమైన పీఠికలు, విశిష్టమైన పరిశోధనలతో సాహిత్య అకాడమీ ప్రచురించింది. 2990100051743 1976
పరతత్త్వ కీర్తనములు [108] మొహియుద్దీన్ బాద్షా సాహిత్యం 2020120002090 1952
పరమయోగి విలాసము [109] తాళ్లపాక తిరువేంగళనాథుడు కావ్యము పరమయోగి విలాసము తాళ్ళపాక తిరువేంగళనాధుడు రచించిన ద్విపద పద్య కావ్యం. ఇందులో పన్నిద్దరు ఆళ్వార్లు, ఆచార్యుల చరిత్ర సుమారు 7,000 ద్విపద పద్యాలు, ఎనిమిది ఆశ్వాసాలుగా ఉన్నాయి. ఆళ్వార్ల జీవితచరిత్రలపై తెలుగులో రచించిన మొట్టమొదటి కావ్యం దీని విశిష్టత. 2030020025508 1928
పరమ లఘు మంజూష [110] ఆంధ్ర అనువాదం:బాలబోధి, వ్యాఖ్యానం:శ్రీపాద సత్యనారాయణమూర్తి 2990100028556 1999
పరమాణు గాథ [111] కొమరవోలు వెంకటసుబ్బారావు భౌతిక శాస్త్రం పరమాణువు, అణువు కంటే చిన్న కణము. అనగా ఇది చాలా చాలా చిన్నది అని అర్థం. ఇది అణువులు మరియు బణువుల వంటిది, పరమాణువును నేరుగా కంటితో చూడటం చాలా కష్టం. ఇది శాస్త్రవేత్తలకు చాలా ఆసక్తికరమైనది, వీటి నుంచి ఉత్తమ అణువులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పరమాణువుల గురించి విపులంగా, తేలికగా వివరించే గ్రంథమిది. 2030020025404 1950
పరిణయ కథామంజరి [112] రూపనగుడి నారాయణరావు కథా సాహిత్యం పౌరాణికం పురాణాల నుండి కొన్ని వివాహాలకు సంబంధించిన కథలు స్వీకరించి తయారు చేసిన కథలివి. వీటిని పెళ్ళి మాటలతోనే సరిపుచ్చక కొన్ని ధర్మాలు నీతులతో సమకూర్చారు. 2030020024602 1933
పరిణీత [113] శరత్ చంద్ర ఛటర్జీ అనువాదపు నవల బెంగాలలో అనేక సామాజిక ఆర్థిక పరివర్త్గన చోటు చేసికొంటున్న సమయంలో ఆనాటి ప్రజల స్థితిగతులను, సంప్రదాయప్రీతిని, దురాచారాలను, సద్విచారాలను ప్రతిబింబిస్తూ సాగిన నవలలలో ఇది ఒకటి. అనేక బెంగాలి నవలల వలెనే ఇదీ తెలుగులోకి సమర్థవంతంగా అనువదించబడింది. చక్రపాణి గారు అనువదించారు. లోలిత శేఖర్ ల మధ్య మూడోవ్యక్తి ప్రవేశంతో జరిగిన సంఘటనలు చివరికి సుఖాంతంగా సాగిన ఈ ౧౦౪ పేజీల నవల పలుమార్లు చలనచిత్రంగా కూడా నిర్మించబడింది. 2020050015271 1939
పరిశోధన(1954 జూన్-జులై సంచిక) [114] సంపాదకుడు: తిరుమల రామచంద్ర ద్వైమాసపత్రిక 2020050006394 1954
పరిశోధన(1954 ఆగస్టు-సెప్టెంబరు సంచిక) [115] సంపాదకుడు: తిరుమల రామచంద్ర ద్వైమాసపత్రిక 2020050006395 1954
పరిశోధన(1954 అక్టోబరు-నవంబరు సంచిక) [116] సంపాదకుడు: తిరుమల రామచంద్ర ద్వైమాసపత్రిక 2020050006396 1954
పరిశోధన(1955 డిసెంబరు-జనవరి సంచిక) [117] సంపాదకుడు: తిరుమల రామచంద్ర ద్వైమాసపత్రిక 2020050003962 1955
పరిశోధన(1955 ఫిబ్రవరి-మార్చి సంచిక) [118] సంపాదకుడు: తిరుమల రామచంద్ర ద్వైమాసపత్రిక 2020050002700 1955
పరిశోధన(1955 ఏప్రిల్-మే సంచిక) [119] సంపాదకుడు: తిరుమల రామచంద్ర ద్వైమాసపత్రిక 2020050005997 1955
పరిశోధన(1955 ఆగస్టు-సెప్టెంబరు సంచిక) [120] సంపాదకుడు: తిరుమల రామచంద్ర ద్వైమాసపత్రిక 2020050003964 1955
పరిశోధన(1956 జూన్-జులై సంచిక) [121] సంపాదకుడు: తిరుమల రామచంద్ర ద్వైమాసపత్రిక 2020050002701 1956
పరీక్షిత్తు [122] పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి ఇతిహాసం మహాభారతంలో పాండవుల వారసుడైన పరీక్షిత్తు జీవితం గురించి ఈ కథలో అధ్యాయాలుగా వివరించారు. పరీక్షిత్తు జననానికి పూర్వరంగం, పరీక్షిత్తు జననం, ధర్మరాజు అశ్వమేధ యాగం, ఆపైన సంఘటనలు, పరీక్షిత్తు బాల్యం, మహాభారత యుద్ధం, పాండవుల పాలన, వారి మహాప్రస్థానం, పరీక్షిత్తు పాలన మొదలైన విషయాలు అధ్యాయాలుగా ఉన్నాయి. మహాభారతంలో పాండవుల వారసునిగా, భాగవతంలో భాగవత శ్రోతగా పరీక్షిత్తు ప్రవర్తిల్లుతాడు. ఇలాంటి పాత్ర జీవితక్రమాన్ని ఈ పుస్తకంలో వ్రాయడం విశేషం. 2030020024463 1932
పలితకేశము కవి - రవి [123] దువ్వూరి రామిరెడ్డి పద్యకావ్యాలు కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. ఇవి ఆయన రచించిన ఖండకావ్యాలు. 2030020025372 1955
పల్లవులు - చాళుక్యులు [124] నేలటూరి వెంకటరమణయ్య చరిత్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల చరిత్రలో పల్లవ, చాళుక్య రాజవంశాలది ప్రముఖ పాత్ర. పల్లవ రాజవంశీకులు దక్షిణ భారతదేశంలోని వివిధ భాగాలను క్రీ.శ.3 నుంచి 9 శతాబ్దాల నడుమ పరిపాలించారు. శాతవాహనుల పతనం వల్ల వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వారు పెద్ద రాజవంశంగా ఎదిగారు. క్రీ.శ.6 నుంచి 12 దక్షిణభారతదేశంలో పరిపాలన చేసిన రాజవంశీకులు చాళుక్యులు. నిజానికి చాళుక్యులు ప్రత్యేక వంశాలే ఐనా సంబంధం కలిగిన మూడు వంశాలగా వేర్వేరు ప్రాంతాలను పాలించారు. ఈ క్రమంలో క్రీ.శ.6 నుంచి 9వ శతాబ్ది వరకూ ఈ రెండు రాజవంశాల నడుమ ఘర్షణలు, బంధాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ప్రాధాన్యత వహించడంతో ఈ రాజవంశాల గురించి నేలటూరి వెంకటరమణయ్య ఈ గ్రంథం రాశారు. నేలటూరి వెంకటరమణయ్య చారిత్రికాంశాలపై అపురూపమైన పరిశోధనలు చేసిన ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, రచయిత. 2990100071482 1969
పల్నాటి చరిత్ర [125] రావిపాటి లక్ష్మీనారాయణ చరిత్ర పలనాడు లేదా పల్నాడు గుంటూరు జిల్లాలో ఉత్తర ప్రాంతాన ఉంది. గురజాల, మాచర్ల, కారంపూడి పల్నాడు లోని ముఖ్య పట్టణాలు. ఆంధ్ర కురుక్షేత్రముగా ప్రసిద్ధికెక్కిన పలనాటి యుద్ధం తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. యాంధ్రపహ్లవులే నివసించుప్రదేశమే పల్లవనాడని తరువాత నేడు పల్నాడని పిలవబడింది. ఆ ప్రాంతపు చరిత్రను శాసన, సాహిత్యాధారాలతో ఈ గ్రంథంలో వివరించారు. 2030020024482 1953
పల్నాటి వీరభారతము [126] పింజల సోమశేఖరరావు నాటకం, చారిత్రిక నాటకం పల్నాటి యుద్ధము ఆంధ్ర దేశము లోని పల్నాడు ప్రాంతములో 1182 వ సంవత్సరములో జరిగింది. మహాభారతము నకు, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉండటము చేత దీనిని ఆంధ్ర భారతము అనికూడా అంటారు. పల్నాటి యుద్ధం 12వ శతాబ్దపు ఆంధ్రదేశంలో రాజకీయ, సాంఘిక, మతమార్పులకు దోహదం చేసిన కీలక యుద్ధం. ఈ యుద్ధం తీరాంధ్రలోని రాజవంశాలన్నింటిని బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది. ఈ నాటకం ఆ చారిత్రికాంశాలను ఆధారంగా చేసుకుని రచించారు. 2990100051731 1988
పల్నాటి సీమలో కోలాటం [127] బిట్టు వెంకటేశ్వరరావు జానపద కళ, చరిత్ర ఆంధ్ర ప్రజాజీవితంలో అన్ని జానపద కళా రూపాలతో పాటు ఈ కోలాట నృత్యం కూడా తెలుగు జానపదుల జీవితాలతొ పెన వేసుకుకు పోయింది. పెద్దల్నీ, పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం.కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దు పోయే వరకూ చేస్తూ వుంటారు. భక్తి భావంతో దేవుని స్తంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీధుల్లోనూ ప్రదర్శిస్తారు. పలనాటి సీమలో ప్రదర్శితమయ్యే కోలాట నృత్య రీతుల గురించి ఈ పరిశోధన గ్రంథంలో పొందుపరిచారు. బిట్టు వెంకటేశ్వరరావు పీహెచ్‌డీ కోసం చేసిన ఈ సిద్ధాంత గ్రంథానికి నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉత్తమ పీహెచ్‌డీ పరిశోధనకు నిర్ణీతమైన తూమాటి దొణప్ప బంగారు పతకాన్ని 1981కి గాను అందుకున్నారు. 2020120035136 1988
పల్నాటి కథలు [128] మహావాది వేంకటరత్నము కథా సాహిత్యం, చారిత్రికం పల్నాటి యుద్ధము ఆంధ్ర దేశము లోని పల్నాడు ప్రాంతములో 1182 వ సంవత్సరములో జరిగింది. మహాభారతము నకు, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉండటము చేత దీనిని ఆంధ్ర భారతము అనికూడా అంటారు. పల్నాటి యుద్ధం 12వ శతాబ్దపు ఆంధ్రదేశంలో రాజకీయ, సాంఘిక, మతమార్పులకు దోహదం చేసిన కీలక యుద్ధం. ఈ యుద్ధం తీరాంధ్రలోని రాజవంశాలన్నింటిని బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది. ఆ యుద్ధాన్ని ఆధారం చేసుకున్న కథలు ఇవి. 2030020024820 1932
పల్నాటి వీర చరిత్రము [129] రచన. శ్రీనాథుడు, పరిష్కరణ. అక్కిరాజు ఉమాకాంతం చరిత్ర, వీరగాథ, పద్యకావ్యం పల్నాటి వీరుల చరిత్రను తొలిసారి శ్రీనాథుడు మూడు వందల సంవత్సరాల తర్వాత మంజరీ ద్విపద కావ్యముగా రచించాడు. ఇది ఆయన చివరి రచన. శ్రీనాథుని తర్వాత కొండయ్య, మల్లయ్య (16వ శతాబ్దము) అను కవులు రచించారు. 1911 లో అక్కిరాజు ఉమాకాంతం మొట్టమొదట 'పల్నాటి వీరచరిత్ర' యొక్క ప్రతులు సంపాదించి, సంస్కరించి అచ్చువేయించాడు. 2030020025262 1911
పల్నాటి వీరుల కథలు [130] అక్కిరాజు ఉమాకాంతం కథా సాహిత్యం తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో పండితుడైన అక్కిరాజు ఉమాకాంతం (1889-1942)[1] తెలుగు సాహితీ విమర్శను చాలా ప్రభావితము చేసిన రచయిత. శ్రీనాథ కృతమైన పల్నాటి వీరచరిత్రాన్ని అక్కిరాజు వారే తాళపత్రాల నుంచి సేకరించి, పరిష్కరించి ప్రచురించారు. అదే ఇతివృత్తంలోని పలువురు వీరుల కథలను ఆధారం చేసుకుని పల్నాటి వీరుల కథలు రాశారు. 2030020024587 1921
పల్లెటూరు(1952 జనవరి సంచిక) [131] సంపాదకుడు: దేవీప్రసాద్ సాంస్కృతిక మాసపత్రిక 2020050003802 1952
పల్లెటూరు(1952 ఫిబ్రవరి సంచిక) [132] సంపాదకుడు: దేవీప్రసాద్ సాంస్కృతిక మాసపత్రిక 2020050003799 1952
పల్లెటూరు(1952 ఆగస్టు సంచిక) [133] సంపాదకుడు: దేవీప్రసాద్ సాంస్కృతిక మాసపత్రిక 2020050003800 1952
పల్లెటూరు(1952 నవంబరు సంచిక) [134] సంపాదకుడు: దేవీప్రసాద్ సాంస్కృతిక మాసపత్రిక 2020050003801 1952
పశువైద్య వస్తుగుణదీపిక [135] యేజెళ్ల శ్రీరాములు చౌదరి పశువైద్యం యేజెళ్ళ శ్రీరాములు పశుపాలనలో, పశువైద్యంలో పేరొందిన వ్యక్తి. ఆయనకు పశుపోషణ రంగంలో కల అనుభవం, నిపుణతను శ్లాఘించేందుకు "అభినవ సహదేవ" అని బిరుదుతో గౌరవించారు. పశుపోషణ శీర్షికలో ఆయన ఎన్నో గ్రంథాలు రచించిన బహుగ్రంథకర్త. వారి రచనల్లో పశువైద్య వస్తువుల వివరాలను సూక్ష్మంగా పొందుపరిచిన ఈ గ్రంథం ఒకటి. 2990100061715 1929
ప్రసన్న యాదవము [136] చిలకమర్తి లక్ష్మీనరసింహం నాటకం తెలుగు నాటకకర్తల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వారిలో చిలకమర్తి ఒకరు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం లక్షకు పైబడి ప్రతులు అమ్ముడుపోయి సంచలనం సృష్టించాయి. ఇది ఆయన రచించిన నాటకం. కథా వస్తువు పారిజాతాపహరణంగా ప్రసిద్ధి పొందిన ఘట్టానికి చెందింది. 2030020025328 1935
ప్రసిద్ధ రామాయణాల్లో రాజనీతి తత్త్వము [137] నేతి అనంతరామ శాస్త్రి పౌరాణికం, రాజనీతి శాస్త్రము వాల్మీకి రామాయణం, రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, రామాభ్యుదయం అనే ఐదు సంస్కృతాంధ్ర భాషల్లోని రామాయణాల్లో వెల్లివిరిసిన రాజనీతి తత్త్వాన్ని ఈ గ్రంథంలో వివరించారు. రామాయణాల ప్రాశస్త్యము, రాజకీయ వ్యవస్థ-నేపథ్యం, రాజ్యం-సప్తాంగాలు, రాజధర్మాచరణం, రాజ్యాంగ పరిపాలనావిధానం, రామాయణంలోని యుద్ధ వైశిష్ట్యం, అంతర్‌ రాజ్య సంబంధాలు అనేవి అధ్యాయాలు కాగా ఆయా రాజకీయ వ్యవస్థలు రామాయణాల్లో ఎలా ఏర్పరిచారో రాశారు. ఐదు రామాయణాలు వేర్వేరు కాలాల్లో వేరే నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు రచించినది కనుక గ్రంథం ఆసక్తికరంగా ఉంటుంది. 2040100028597 2002
ప్రహ్లాద గాంధి (1,2భాగములు) [138] వివరాలు లేవు సాహిత్యం 2990100067395 1933
ప్రహ్లాద నాటకము [139] ధర్మవరము రామకృష్ణమాచార్యులు నాటకం 2020120002097 1927
పహిల్వాన్ గారి డోలు [140] అనువాదం.ఎ.విజయలక్ష్మి బాల సాహిత్యం బాలలకు వికాసం, వినోదం, పలు ఇతర ప్రాంతాలు తెలిసే విధంగా ఉండే సాహిత్యం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. పంజాబీ జానపద కథ ఐన పహిల్వాన్ కీ డోల్‌ని తెలుగులో అనువదించి నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990175616 1995
పళ్లు (పుస్తకం) [141] రచన: రంజిత్ సింగ్; అనువాదం: ఆర్.ఎల్.ఎన్.శాస్త్రి విజ్ఞాన సర్వస్వ గ్రంథం, వృక్షశాస్త్రం, ఉద్యానశాస్త్రం భారతదేశపు శీతోష్ణ స్థితి అత్యంత వైవిధ్యభరితమైనది. దేశ వ్యాప్తంగా ఎన్నెన్నో ప్రాంతాల్లో ఈ కారణంగా రకరకాల పళ్ళు పండుతాయి. వాటి లక్షణాలు, పోషకవిలువలు, పండించే పద్ధతులు, సూక్ష్మమైన భేదాలు మొదలుగా భారతదేశంలో పండే పళ్ళ వివరాలతో ఈ గ్రంథాన్ని రూపొందించారు. భారతదేశ సంస్కృతి, నాగరికతల గురించిన వివిధ విజ్ఞాన సర్వస్వ గ్రంథాలు తయారుచేసి ప్రచురించేందుకు ఏర్పాటైన భారతదేశము - ప్రజలు ద్వారా పళ్ళ గురించిన ఈ గ్రంథాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990128905 1974
పక్షులు [142][dead link] రచన: సలీం అలీ, లయీక్ ఫతే అలీ; అనువాదం: యస్.యల్.నరసింహారావు జంతుశాస్త్రం విఖ్యాత పక్షిశాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు సలీం అలీ. "Birdman of India" అని పిలువబడ్డాడు. భారతదేశంలో పక్షి శాస్త్రం (ornithology) గురించిన అవగాహన, అధ్యయనం పెంపొందించడానికి సలీం ఆలీ అనితరమైన కృషి చేసి గుర్తింపు పొందాడు. లయీక్ ఫతే అలీ కూడా గొప్ప పక్షిశాస్త్రవేత్త. ఇది వారు పక్షుల గురించి రాసిన పుస్తకం. 99999990128916 1977
పంచతంత్రం [143] మూలం.విష్ణు శర్మ, అనువాదం.బైచరాజు వేంకటనాథకవి పద్యకావ్యం, అనువాదం జంతువులు ప్రధానపాత్రలుగా రాజకుమారులకు రాజనీతి, నిత్యజీవన వ్యవహారంలో తెలివి నేర్పించే పేరు మీద రాసిన గ్రంథం పంచతంత్రం. ఇందులో బోధించిన నీతికి అర్థం వివేకంగల ఐహికమైన ప్రవర్తన లేదా "జీవితంలో వివేకవంతమైన ప్రవర్తన". ఇది ఐదు ఇతివృత్తాల సంకలనం. దీనిలో ఐదు భాగాలు ఉన్నాయి. ప్రతి భాగం చక్కీ కథ అని పిలిచే ఒక ప్రధాన కథను కలిగి ఉంటుంది, దీనిలో మళ్లీ ఒక పాత్ర, మరొక పాత్రతో కథ చెబుతున్నట్లు పలు కథలు "చొప్పించబడ్డాయి". తరచూ ఈ కథల్లో మరిన్ని కథలు చొప్పించబడి ఉంటాయి. వీటిని తెలుగు పద్యకావ్యంగా ఈ గ్రంథంలో వేంకటనాథకవి మలిచారు. 2030020025071 1924
పంచతంత్రము [144] మూలం.విష్ణు శర్మ, అనువాదం.నేలటూరు రాఘవయ్య సాహిత్యం, కథలు, రాజనీతి శాస్త్రం విష్ణుశర్మ అనే రాజనీతిశాస్త్ర విశారదుడైన బ్రాహ్మణుడు మందమతులైన రాజకుమారులను చురుకుగా, తెలివైన వారిగా మలిచేందుకు చెప్పిన రాజనీతి, సామాన్యనీతి ప్రబోధకాలైన కథలే పంచతంత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిపొందాయి. సంస్కృతంలో విష్ణుశర్మ వ్రాసిన ఈ గ్రంథంలో 5 విభాగాలు ఉన్నాయి. పక్షులు, జంతువుల మధ్య సంభాషణలు, కథలతో కూడిన ఈ గాథలు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరిని అలరిస్తూనే జీవితం సుఖమయం చేసుకుని, సమర్థంగా నడుపుకునేందుకు అవసరమైన సామాన్యనీతిని బోధిస్తాయి. ఈ అపురూపమైన గ్రంథం ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. సంస్కృతంలోని పలు గ్రంథాల లాగానే దీనికి కూడా తెలుగులో ఎన్నో అనువాదాలు ఉన్నాయి. ఆ క్రమంలో 1892లో నేలటూరి రాఘవయ్య ఈ సంస్కృత గ్రంథాన్ని అనువదించి, పరిష్కరించి ఈ ప్రతిని ప్రచురించారు. 1990020084853 1892
పంచమి (రంగనాథ రామాయణాదిక వ్యాసములు) [145] కట్టమంచి రామలింగారెడ్డి వ్యాసాలు కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది.ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆయన రచించిన ముసలమ్మ మరణం తొలి ముద్రణ 1900 లో జరిగింది. భారత అర్థశాస్త్రం, కవిత్వతత్త్వవిచారం, ఆంధ్రసర్వకళాశాల విద్యాప్రవృత్తి, లఘుపీఠికా సముచ్చయం, వ్యాసమంజరి, పంచమి, వేమన మొదలయినవి తెలుగులో ఆయన రచనలు. డా.సి.ఆర్‌.రెడ్డి పీఠికలు పేరుతో 1983 లో సంకలనాన్ని ప్రచురించారు. ఆంగ్లంలోను ఆయన చేయితిరిగిన రచయితే. డ్రామా ఇన్‌ద ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌, స్పీచస్‌ ఆన్‌ యూనివర్శిటీ రిఫార్మ్‌, డెమోక్రసీ ఇన్‌ కాంటెపరరీ ఇండియా.. ఆంగ్లంలో ఆయన రచనల్లో కొన్ని. విమర్శలో విప్లవము తెచ్చి విమర్శకాగ్రేసర చక్రవర్తి అని కీర్తి తెచ్చుకున్నాడు. ఇది ఆయన రచించిన సాహిత్య విమర్శ. 2030020024670 1954
పంచవటి [146] మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి ఖండకావ్యం పంచవటి అరణ్యవాసంలో సీతారామ లక్ష్మణులు కుటీరం నిర్మించుకుని నివసించిన ప్రాంతం. ఇక్కడే రావణాసురుడు సీతాదేవిని అపహరినడంతో రామాయణం మలుపు తిరిగింది. కవి ఆ ఇతివృత్తాన్ని ఆధారం చేసుకుని ఈ గ్రంథం రచించారు. 2030020024885 1955
పంజాబు కథలు [147] సంపాదకత్వం.హరిభజన్ సింగ్, అనువాదం.పి.సత్యనారాయణ కథా సాహిత్యం, అనువాదం అంతర భారతీయ గ్రంథమాలలో భాగంగా కథాభారతి అనే శీర్షికను ప్రకటించారు నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు. కథాభారతిలో గుజరాతీ, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, పంజాబీ, ఉర్దూ మొదలైన భారతీయ భాషల్లోని ఉత్తమ కథాసాహిత్యాన్ని ఎంచి అన్ని ప్రధాన భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. ఆ క్రమంలోనే ఈ గ్రంథం ద్వారా పంజాబు కథలను తెలుగులోకి అనువదించి ప్రచురించారు. 99999990175620 1982
పంజె మంగేశ రావ్ [148] మూలం.వి.సీతారామయ్య, అనువాదం.ఆర్వీఎస్ సుందరం జీవిత చరిత్ర ప్రముఖ కన్నడ సాహిత్యకారుడు పంజె మంగేశ రావ్. ఆయన రచించిన పలు గ్రంథాలు కన్నడలో అమూల్యమైన గ్రంథాలుగా నిలిచాయి. వీరి జీవితాన్ని, సాహిత్యాన్ని గురించి వ్రాసిన ఈ గ్రంథాన్ని భారతీయ సాహిత్య నిర్మాతలు అనే శీర్షికన వెలువరించిన పుస్తకాల్లో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు. 2990100061713 1981
పంటతెగుళ్లు-కీటకాలు [149][dead link] రచన:ఎస్.ప్రధాన్; అనువాదం: జమ్మి కోనేటిరావు వ్యవసాయం 99999990175559 1977
పండిత మదనమోహన మాలవ్యా జీవితము [150] ఆర్.నారాయణమూర్తి చరిత్ర, జీవిత చరిత్ర బెనారెస్ హిందూ యూనివర్శిటీ స్థాపకునిగా సుప్రఖ్యాతి పొందిన పండితుడు మదనమోహన మాలవ్యా జీవిత చరిత్ర ఇది. స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ నాయకునిగా ఆయన ప్రముఖ పాత్ర వహించారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా వ్యవహరించారు. 1931లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన కాంగ్రెస్‌పార్టీకి మహాత్మాగాంధీతో పాటు పాల్గొన్నారు. భారత జాతీయోద్యమంలో జరిగిన వివిధ సంఘటనలు ఆయన జీవితంతో ముడిపడి ఉండడంతో మాలవ్యా జీవితచరిత్రలో అవన్నీ ప్రముఖంగా రచించబడ్డాయి. 2030020029703 1945
పండిత రాజము [151] తిరుపతి వెంకట కవులు కావ్యము తెలుగునాట పద్యనాటకాలకు ప్రాభవాన్నిచ్చి, అవధానకళకు వైభవాన్ని సంతరింపజేసినవారు తిరుపతి వెంకట కవులు. దివాకర్ల తిరుపతిశాస్త్రి, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి తిరుపతి వెంకట కవులుగా కలిశారు. ఈ జంటకవులు వివాదాల్లోనూ, విజయాల్లోనూ సాటిలేనివారిగా ఆంధ్రదేశమంతటా కీర్తి విస్తరింపజేశారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. ఆ పద్యాల్లో బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు, అలుగుటయే ఎరుంగని, జెండాపై కపిరాజు మొదలైన పద్యాలు, అయినను పోయిరావలె హస్తినకు అన్న గద్యము ఇప్పటికీ ప్రజల నోళ్ళలో, పత్రికల శీర్షికల్లో నానుతూనే ఉంటాయి. వారు రచించిన పద్యనాటకాల్లో పండిత రాజము ఒకటి 2030020025177 1909
పండుగ కట్నము [152] భోగరాజు నారాయణమూర్తి పద్యకావ్యం భోగరాజు నారాయణమూర్తి (జ: 1891 అక్టోబరు 8 - మ: 1940 ఏప్రిల్ 12) ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త. ఇది ఆయన రచించిన కావ్యాల్లో ఒకటి. 2030020025045 1927
పందిళ్ళమ్మ శతకం [153] కట్టా అచ్చయ్యకవి భక్తి పద్యాలు పార్వతీ అమ్మవారిని స్తుతిస్తూ రచయిత రాసిన పద్యాల మాలికే ఈ పందిళ్ళమ్మ శతకం. 2020050016664 1938
పాంథుఁడు [154] గుమ్మా శ్రీరామరాజ కవులు పద్యకావ్యము ఇది ఒక కాల్పనిక కథ. ఉత్పలమాల, చంపకమాల, కందము, గీతులు, మత్తేభము మొదలైన వివిధ ఛందోరూపాలలో వ్రాసిన 35 పుటల చిన్ని పొత్తము. 2020050018408 1922
ప్రాచీన ఖగోళము [155] వేలూరి శివరామశాస్త్రి ఖగోళం, చరిత్ర, జ్యోతిషశాస్త్రం భారతీయుల జ్యోతిష శాస్త్రంలో కాలం పరిధి పాశ్చాత్య చరిత్రకారుల ప్రమాణాల కన్నా పెద్దది. సప్తర్షి మండల గతిని ఆధారంగా చేసుకుని మహాయుగాల కాలగణనాన్ని సైతం చేయగలిగిన వీలు శాస్త్రంలో ఉంది. పైగా మహాభారత యుద్ధం, శ్రీకృష్ణజననం వంటీవి ఏ కాలంలో జరిగిందో సప్తర్షిమండలంలో నక్షత్రాల గతిని, ఆపైన మన నవగ్రహాల గతిని ఆధారం చేసి నిర్దిష్టంగా గణించి పెట్టారు. పాశ్చాత్యులు ఈ ప్రమాణాలను అంగీకరించక భారతీయుల పురాణవిజ్ఞానం కేవలం కల్పితమనీ, సృష్టి అనాది కాదనీ వేరే ప్రమాణాలతో చరిత్ర నిర్మించారు. ఈ రెండు వైరుధ్యాల నడుమ భేదాలు తొలిగించేందుకు కొందరు పండితులు చేసిన ప్రయత్నాల్లో ఇది ఒకటి. ప్రాచీన ఖగోళాన్ని భారతీయ ప్రమాణబుద్ధితో వేదాలు, పురాణాలలోని వివిధ ఆధారాలను తీసుకుని రాసిన గ్రంథం ఇది. 2030020029685 1950
ప్రాచీన గాథాలహరి(మూడో సంపుటం) [156] పిలకా గణపతిశాస్త్రి కథలు పూర్వ సంస్కృత, ప్రాకృత వాౙ్మయంలోని చిన్న చిన్న ఘట్టాలు, సన్నివేశాలను స్వీకరించి పిలకా గణపతిశాస్త్రి పెంచి, మనోహరంగా రచించిన కథల సంపుటులకే ప్రాచీన గాథాలహరి అని పేరు. ఆ క్రమంలో ఇది మూడవ సంపుటం. ఇవి ఏ ప్రాచీన కథలకు నేరుగా అనువాదం కాదని ఉన్న ఊహలకు స్వతంత్రించి చేసిన పెంపుదలకు ఫలమని ఆయన చెప్పుకున్నారు. 2990100071499 1963
ప్రాచీన తెలుగు కావ్యాల్లో తెలుగునాడు [157] పాపిరెడ్డి నరసింహారెడ్డి పరిశోధన నన్నయ భారతం మొదలుకొని ఆడిదం సూరకవి కవిజనాశ్రయం వరకూ తెలుగు కావ్యాలలో జన జీవితం ప్రతిబింబించిన విధానాన్ని పరిశోధించి ఈ గ్రంథంగా రచించారు. ఈ క్రమంలో నన్నయ, శివకవి, తిక్కన, ఎర్రన, శ్రీనాథ మొదలైన యుగాలను అధ్యాయాలుగా విభజించారు. ఈ గ్రంథ రచనకు గాను 1981-82లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు రచయిత. 2990100051740 1984
ప్రాచీన భారత విశ్వవిద్యాలయములు [158] ఆ. నమాళ్వారు 2990100068634 1951
ప్రాచీన వాజ్ఙయంలో వ్యావహారిక భాష [ ] వడ్లమూడి గోపాలకృష్ణయ్య పరిశోధక సాహిత్యం వ్యావహారిక భాషోద్యమంలో గిడుగు రామమూర్తి పంతులు నిరూపించిన వాటిలో ముఖ్యమైనది గ్రాంథిక వాదులు దేన్ని అనుసరిస్తున్నామని పోరపడుతున్నారో ఆ ప్రాచీన సాహిత్యంలో కూడా హాయిగా కవులు ఆనాటి వ్యవహారికాన్నే వాడారన్నది. ఆ క్రమంలో ఎన్నో ప్రసంగాలు ఈ అంశంపై చేశారు. ఐతే ఆయన శిష్యులు గోపాలకృష్ణయ్య ప్రాచీన సాహిత్యంలో వ్యావహారిక భాష వాడినట్టు ఈ గ్రంథంలో నిరూపించారు. 1955
పాఠకుల ప్రశ్నలూ-రంగనాయకమ్మ జవాబులు [159] రంగనాయకమ్మ ప్రశ్నలు-జవాబులు రంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. 1989-90ల్లో ఆంధ్రజ్యోతి పత్రికలో నిర్వహించిన నలభై వారాల శీర్షికకు పుస్తక రూపమిది. పాఠకులు వివిధాంశాలపై అడిగిన ప్రశ్నలకు రంగనాయకమ్మ జవాబిచ్చారు. 2990100071479 1991
పాడి పరిశ్రమ [160][dead link] జమ్మి కోనేటిరావు వృత్తి సాహిత్యం పాడి పరిశ్రమ అనేది వ్యవసాయంలో ఒక వర్గం లేదా పాడి ఆవులు అలాగే మేక మరియు గొర్రెల నుండి దీర్ఘ-కాల పాల ఉత్పత్తి కోసం ఒక పశు పోషణ, సంస్థ, వీటిని అక్కడే శుభ్రం చేస్తారు లేదా శుభ్రం చేయడానికి ఒక పాల కర్మాగారానికి బదిలీ చేస్తారు చివరికి రిటైల్ విక్రయానికి పంపుతారు. నవ శిక్షిత సాహిత్యమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ఈ గ్రంథం ప్రచురించారు. 99999990128975 1999
ప్రాణ చికిత్స [161] చోవా కోక్ సుయ్ వైద్యం 2990100051741 1997
పాదుకా పట్టాభిషేకము (నాటకం) [162] ద్రోణంరాజు సీతారామకవి నాటకం శ్రీరాముని పట్టాభిషిక్తుడుని చేయాలనుకున్న తరుణంలో మంధర మాట విని కైక దశరథుని మూడు వరాలు అడగటం, వాటిలో రాముని వనవాసం, భరతుని పట్టాభిషేకం వంటివి కావడం, మొదటిది జరిగాక భరతుడు వచ్చి తల్లిని నిందించి అడవికి వెళ్ళి రాముని బతిమాలడం, రాముడు అంగీకరించక పోవడంతో పాదుకలు తీసుకుని సింహాసనం మీద వాటిని పెట్టి రాజ్యం చేయడం ఈ నాటకం ఇతివృత్తం. 2030020025168 1924
పాదుకా పట్టాభిషేకము (నాటకం) [163] ధర్మవరము రామకృష్ణమాచార్యులు నాటకం ధర్మవరము రామకృష్ణమాచార్యులు సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. శ్రీరాముని పట్టాభిషిక్తుడుని చేయాలనుకున్న తరుణంలో మంధర మాట విని కైక దశరథుని మూడు వరాలు అడగటం, వాటిలో రాముని వనవాసం, భరతుని పట్టాభిషేకం వంటివి కావడం, మొదటిది జరిగాక భరతుడు వచ్చి తల్లిని నిందించి అడవికి వెళ్ళి రాముని బతిమాలడం, రాముడు అంగీకరించక పోవడంతో పాదుకలు తీసుకుని సింహాసనం మీద వాటిని పెట్టి రాజ్యం చేయడం ఈ నాటకం ఇతివృత్తం. 2030020024761 1932
పాదుకా పట్టాభిషేకము (నాటకం) [164] పానుగంటి లక్ష్మీనరసింహారావు నాటకం శ్రీరాముని పట్టాభిషిక్తుడుని చేయాలనుకున్న తరుణంలో మంధర మాట విని కైక దశరథుని మూడు వరాలు అడగటం, వాటిలో రాముని వనవాసం, భరతుని పట్టాభిషేకం వంటివి కావడం, మొదటిది జరిగాక భరతుడు వచ్చి తల్లిని నిందించి అడవికి వెళ్ళి రాముని బతిమాలడం, రాముడు అంగీకరించక పోవడంతో పాదుకలు తీసుకుని సింహాసనం మీద వాటిని పెట్టి రాజ్యం చేయడం ఈ నాటకం ఇతివృత్తం. ఈ నాటకాన్ని పానుగంటి వారి మరణానంతరం పాదుకా పట్టాభిషేకం పేరిట సినిమాగా మలిచారు. 2030020024821 1955
పాదుకా పట్టాభిషేకం [165] కోలాచలం శ్రీనివాసరావు నాటకం, పౌరాణిక నాటకం కోలాచలం శ్రీనివాసరావు (1854 - 1919) బళ్ళారికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత మరియు న్యాయవాది. రామరాజు చరిత్రము ఆయన ప్రముఖ రచన. శ్రీనివాసరావు మల్లినాథ సూరి వంశీయుడు. ఇతడి పూర్వీకులు విజయనగర సంస్థాన పండితులు. నాటక సాహిత్యాన్ని స్వాధ్యయనం చేశాడు. ఇతను వృత్తిరీత్యా న్యాయవాది అయినా నాటక కళ అంటే అత్యంత అభిమానం. అప్పటి నాటక రచయితలలో కోలాచలం, ధర్మవరం రామకృష్ణమాచార్యులు ప్రముఖులు. బళ్లారిలో సుమనోరమసభ అనే నాటకసమాజాన్ని స్ధాపించాడు. 1917లో కడపలో జరిగిన ఆంధ్రసాహిత్య పరిషత్ సభకు శ్రీనివాసరావు అధ్యక్షత వహించాడు. ఆయన రచించిన పౌరాణిక నాటకమిది. 2030020025144 1920
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల మార్గదర్శి [166] వివరాలు లేవు మార్గసూచిక వ్యవసాయ పరపతి సంఘాల మార్గసూచిక గ్రంథం ఇది 2020120000069 1984
ప్రాథమిక స్వత్వములు [167] సురవరము ప్రతాపరెడ్డి 2030020025416 1938
ప్రాచీన లక్నో [168] మూలం.అబ్దుల్ హలీమ్ 'షరమ్', అనువాదం.దాశరథి సాంఘిక చరిత్ర, చరిత్ర లక్నో నగరం పలు సంస్కృతుల సమ్మేళనంగా ప్రసిద్ధిచెందింది. హిందూ ముస్లిముల సాంస్కృతిక వైవిధ్యాలు కలగలిసి ఒక విభిన్నమైన సంస్కృతి ఏర్పడింది. దాన్నే లక్నవీ సంస్కృతిగా ఆ ప్రాంతవాసులు గర్వంగా చెప్పుకుంటూంటారు. సభామర్యాదలు, అందమైన తోటలు, కవిత్వం, సంగీతం మరియు షియా నవాబుల చక్కటి ఆహార వంటకాలు వంటివి ఈ ప్రాంతపు విలక్షణతకు మెరుగుపెట్టాయి. ఇటు భారతదేశం లోనే గాక ఆసియా లోనే ప్రసిధ్ధి. లక్నేకు 'నవాబుల నగరం' అనేపేరు. 'తూర్పు స్వర్ణ నగరం', 'షీరాజ్-ఎ-హింద్', మరియు 'భారాతీయ కాన్ స్టాంటి నోపిల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. అటువంటి నగరాన్ని గురించి వ్రాసిన ప్రాచీన లక్నో గ్రంథాన్ని అంతర భారతీయ గ్రంథమాల ద్వారా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు, దాశరథి అనువదించగా ప్రచురించారు. అనువాదకుడు దాశరథికి ఉర్దూ భాషలో చక్కని అభినివేశం ఉంది. గాలిబ్ గీతాలు అనువదించినందుకు ఆయన అనువాద రంగంలో అప్పటికే సుప్రసిద్ధులు. 99999990175614 1973
ప్రాచీనాంధ్ర కావ్యములు-రాజనీతి [169] పామిరెడ్డి దామోదర రెడ్డి 2990100028588 1994
ప్రాచీనాంధ్ర నగరములు (మొదటి భాగం) [170] ఆదిరాజు వీరభద్రరావు చరిత్ర ఆంధ్రదేశంలోని ప్రాచీనమైన నగరాలు రక్షణకు, వాణిజ్యానికి, జల, భూ మార్గాలకు ప్రఖ్యాతిపొందినాయి. వాటిలో కొన్ని దక్షిణభారతదేశమే కాక ఆసియా వ్యాప్తంగా పేరు సంపాదించినవి ఉన్నాయి. అటువంటి ప్రాచీన ఆంధ్ర నగరాల గురించి చరిత్ర ప్రమాణాలతో ఈ గ్రంథం రచించారు. కొన్ని నగరాలు ఈ నాడు గ్రామాలుగా మిగలడం వంటి విశేషాలు చరిత్ర పట్ల ఆసక్తి లేని పాఠకులకు కూడా ఆసక్తికరంగా ఉండవచ్చు. 2990100068635 1951
ప్రాయశ్చిత్తం [171] మానాపురం సుదర్శన్ పట్నాయక్ నవల, సాహిత్యం కార్మికుల శ్రమను దోచుకుని ఫాక్టరీ యజమానులు మరింత ధనవంతులవుతున్నారని, కార్మికుల దురదృష్ట జీవితాలు ఎవరికీ పట్టడం లేదని, ఒకవేళ ఏ ఉదార హృదయుడో అలా పట్టించుకున్నా అతన్ని చంపేవరకూ వదలట్లేదని వాపోతూ ఈ నవల రచించారు పట్నాయక్. ఈ నవలలో అలాంటి ఉదార హృదయుడు కార్మికుల అభ్యున్నతి కోసం అనుభవించిన కష్టనిష్టూరాలే ఉంటాయన్నారు. 2020050016574 1945
ప్రాయశ్చిత్త పశునిర్ణయము [172] కళ్యాణానంద భారతీ స్వామి ఆధ్యాత్మికం, హిందూమతం, ఆచారాలు పూర్వం ప్రవర్తిల్లిన సమాజంలో అన్ని వర్గాల వారికీ మతపరమైన విధి నిషేధాలూ, వాటికి గల ప్రాయశ్చిత్తాలూ, శిక్షలు ఆధ్యాత్మికవిదులైన సన్న్యాసులు నిర్ణయించేవారు. స్మార్తులైన ఆంధ్ర ప్రజలకు అలా నిర్ణయించే గురుత్వం శృంగేరీ పీఠానికి ఉండేది. ఈ గ్రంథంలో ప్రాయశ్చిత్తాల గురించి శృంగేరీ పీఠానికి ఆనాటి బాలస్వాములైన కళ్యాణానంద భారతి రచించారు. 2020050019124 1918
పార్వతీ గర్వభంగము అను గంగావతరణము [173] సోమరాజు రామానుజరావు నాటకం స్వరాజ్య రథము, తాజ్‌మహల్, దానవీరశూర కర్ణ, సతీ అనసూయ, అదృష్ట విజయము మొదలైన పలు గ్రాంథలు రచించిన బహుగ్రంథకర్త రామానుజరావు. ఈ నాటకాన్ని ఆయన రంగూనులోని ఆంధ్ర జాతీయ నాటక సభ కోసం రచించారు. జానపదుల నోళ్లలో నానుతూన్న గంగా గౌరీ సంవాదం, పౌరాణికంగా వర్ణితమైన గంగావతరణం సమన్వయం చేసి రచించిన నాటకమిది. 2030020025313 1943
పాలవెల్లి [174] మండపాక పార్వతీశ్వరశాస్త్రి ఖండ కావ్యాలు పాలవెల్లి ఒక ఖండ కావ్య సంపుటి. కవిత, కవీశ్వరుని గానము, రేరాణి, గులాబి, దుర్గ కొండ, అలసిపోయితిని, మోహిని అనే కవితలు ఉన్నాయి. 2030020025579 1950
పారిజాతాపహరణ ప్రబంధ సౌందర్యసమీక్ష [175] వక్కలంక లక్ష్మీపతిరావు సాహిత్య విమర్శ నందితిమ్మన రచించిన పారిజాతాపహరణ ప్రబంధం తెలుగులోని పంచకావ్యాలుగా ప్రశస్తి పొందిన కావ్యం. పారిజాతాపహరణం అనే కావ్యం కృష్ణునికీ, సత్యభామకీ నడుమ సాగే ప్రణయ కలహాల గాథను ఇతివృత్తంగా స్వీకరించి రచించారు. ఆ ప్రబంధంలోని సౌందర్యాన్ని సమీక్షిస్తూ ఈ విమర్శ రచనను చేశారు. 2990100071489 1987
పారిస్ కమ్యూన్ [176] వి.ఐ.లెనిన్ చరిత్ర పారిస్‌ను 18 మార్చి నుంచి 1871 మే 28 వరకూ పరిపాలించిన సోషలిస్ట్, పురోగమనశీల ప్రభుత్వాన్ని పారిస్ కమ్యూన్ అంటారు. ఫ్రాన్స్ సైన్యంలోని ఇద్దరు ఆర్మీ జనరల్స్‌ను సైనికులు చంపడంతో ప్రారంభమైన ఘటనలు చివరకు 1871 మే 21 నుంచి సాగిన "రక్తసిక్త వారం"తో అంతమైపోయింది. ఈ ప్రభుత్వ పాలసీలు, పరిణామాల గురించిన చర్చలు, ఆలోచనలు కార్ల్ మార్క్స్‌ను ప్రభావితం చేశాయి. 2030020025394 1938
పాంచాలీ స్వయంవరము [177] ధర్మవరము రామకృష్ణమాచార్యులు సాహిత్యం 2020120002093 1918
పాండవ జననము (నాటకం) [178] తిరుపతి వేంకటకవులు నాటకం తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధి చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి మహా భారత కథను పాండవ జననము, పాండవ ప్రవాసాము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు. వాటిలో ఈ నాటకం ఒకటి. కుంతీ, మాద్రిలకు దేవతల వరం వలన పాండవులు జన్మించిన వృత్తాంతం ఈ నాటకానికి ఇతివృత్తం. 2030020024850 1934
పాండవ ప్రవాసము (నాటకం) [179] తిరుపతి వేంకటకవులు నాటకం తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధి చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి మహా భారత కథను పాండవ జననము, పాండవ ప్రవాసాము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు. వాటిలో ఈ నాటకం ఒకటి. కౌరవుల పన్నాగం వలన పాండవులు తప్పనిసరి స్థితిలో ప్రవాసం ఉండవలసి వచ్చిన కథను ఇతివృత్తంగా స్వీకరించి ఈ నాటకం రాసారు. 2030020024780 1915
పాండవ రాజసూయము (నాటకం) [180] తిరుపతి వేంకటకవులు నాటకం తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధి చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి మహా భారత కథను పాండవ జననము, పాండవ ప్రవాసాము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు. పాండవులు రాజసూయయాగం చేసిన ఇతివృత్తాన్ని ఈ నాటకంగా మలిచారు. 2030020025114 1921
పాండవాజ్ఞాతవాసము (నాటకం) [181] జనమంచి శేషాద్రిశర్మ నాటకం జనమంచి శేషాద్రి శర్మ సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. వీరికి 'బాలసరస్వతి', 'అభనవ ఆంధ్ర వాల్మీకి', 'ఆంధ్ర వ్యాస', 'కావ్యస్మృతితీర్థ', 'కళాప్రపూర్ణ','మహాకవి','సంస్కృతసూరి' మొదలైన బిరుదులు ఉన్నాయి. విరాట రాజు కౌలువులో పాండవులు అజ్ఞాత వాసం చేసిన కథను ఈ నాటకంగా మలిచారు. 2030020024840 1921
పాండవాశ్వమేధము (నాటకం) [182] తిరుపతి వేంకటకవులు నాటకం తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధి చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి మహా భారత కథను పాండవ జననము, పాండవ ప్రవాసాము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు. అశ్వమేధ పర్వము, మహాభారతంలోని 14వ భాగం- యుధిష్ఠిరుడు చేసిన అశ్వమేధయాగం ఈ పర్వంలోని ప్రధాన ఇతివృత్తం. దానిని గ్రహించి ఈ నాటకంగా కవులు మలిచారు. 2030020024832 1928
పాండురంగ మహాత్మ్యము [183] తెనాలి రామకృష్ణకవి కావ్యం తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. ఇతరులైన కవుల ఊహలనే కాక తన పాత వర్ణనను కూడా తిరిగి స్వీకరించని కవిగా రామకృష్ణుడు అత్యంత సుప్రఖ్యాతుడు. ఆయన రచనలలోనే కాక తెలుగు సాహిత్యంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రంథం పాండురంగ మహాత్మ్యం. 2030020025292 1934
పిల్లల శిక్షణా సమస్యలు [184] కే. వేదాంతాచారి వైద్యం 2990100051736
పింగళి - కాటూరి [185] గొల్లపూడి ప్రకాశరావు సాహిత్య విమర్శ, జీవిత చరిత్ర కాటూరి వెంకటేశ్వరరావు, పింగళి లక్ష్మీకాంతం అనే ఇద్దరు కవులు కలిసి కాటూరి పింగళి కవులుగా జంట కవిత్వం చెప్తూ ప్రఖ్యాతులయ్యారు. ఇద్దరూ కలిసి శతావధానాలు చేశారు. కావ్యాలు వ్రాశారు. కొన్ని కావ్యాలు కలిసి కొన్ని విడిగా కూడా రాశారు. పౌలస్త్య హృదయము, సౌందర నందము, తొలకరి వంటి కావ్యాలు కలిసి జంట కవులుగా వ్రాశారు. వీరి జీవితాన్ని, సాహిత్యాన్ని గురించి వ్రాసిన ఈ గ్రంథాన్ని భారతీయ సాహిత్య నిర్మాతలు అనే శీర్షికన వెలువరించిన పుస్తకాల్లో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు. 2990100051738 1999
పునర్వివాహము [186] మూలం. ఈశ్వరచంద్ర నంద, అనువాదం: శ్రీపాద కామేశ్వరరావు నాటకం, అనువాదం పంజాబీ భాష నుండి అనువాదమైన నాటకం ఇది. సుభద్ర అనే పేరుతో పంజాబీలో రాసిన నాటకం. 2030020024797 1928
పురాణవాచకము (మూడవ తరగతి) [187] గరిమెళ్ళ సోమన్న, భోగరాజు నారాయణమూర్తి వాచకము 2030020025518 1932
పురాణవాచకము (ఎనిమిదవ తరగతి) [188] గరిమెళ్ళ సోమన్న, భోగరాజు నారాయణమూర్తి వాచకము 2030020025445 1930
పురాణేతిహాససారసంగ్రహము-ప్రథమ భాగము[189] రంగాచార్య పురాణం, ఇతిహాసం పురాణాలు, ఇతిహాసాలు సనాతన ధర్మానికీ, భారతీయ జీవనానికి పట్టుకొమ్మలు. దాదాపుగా పురాణేతిహాసాల్లో ఉన్న విషయాలు ఏవో ఒకటి అందరికీ తెలిసినా అన్నీ తెలిసిన వారు అరుదు. ఈ గ్రంథంలో పురాణేతిహాసాల నుంచి కథలను సంగ్రహంగా చేసి అందించారు. 2030020024676 1921
పురుషకారము [190] వేముగంటి నరసింహాచార్యులు ఆధ్యాత్మికం, హిందూమతం హిందూమతంలోని ప్రధానమైన మూడు సిద్ధాంతాలు అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం కాగా వాటిలో విశిష్టాద్వైతాన్ని ప్రవచించి వైష్ణవ సిద్ధాంతకర్తగా నిలిచిన మహనీయులు రామానుజాచార్యులు. సుదీర్ఘమైన తన జీవితాన్ని వైష్ణవ మత ప్రచారానికి, విశిష్టాద్వైత వ్యాపనకూ ఉపయోగించిన వ్యక్తి ఆయన. తిరుమల, సింహాచలం మొదలైన పుణ్యక్షేత్రాల్లో వైష్ణవాన్ని స్థిరపరచడంలోనూ గణనీయమైన పాత్ర వహించారు. మరో వైపు భక్తునిగా ఆయన జీవితంలో విష్ణులీలలు ఎన్నో జరిగాయి. ఇతరులకు చెప్తే మహాపాపం పొందుతావని గురువు రహస్యంగా చెప్పిన మంత్రాన్ని, అందరు విష్ణులోకాలకు వెళ్లేప్పుడు నేను నరకానికి పోతే మాత్రమేమి? అనుకుని శ్రీరంగంలోని గాలిగోపురం ఎక్కి బిగ్గరగా ఉచ్చరించి అందరికీ ఉపదేశించిన మహానుభావులు ఆయన. ఈ గ్రంథంలో ఆయన జీవితాన్ని పద్యరూపంలో అందించారు. 1990020047893 1991
పురుషసూక్తము-ఆంధ్రవ్యాఖ్యా సహితం [191] మూలం.అపౌరుషేయం, వ్యాఖ్యానం.ఆత్మూరి నృశింహ సోమయాజి ఆధ్యాత్మికం, హిందూమతం పురుష సూక్తము హిందూ ధర్మానికి పట్టుకొమ్మ. వేద వాజ్మయంలోని మంత్ర భాగానికి చెందినవి సూక్తాలు. ఋగ్వేదంలోని దశమ మండలంలో ప్రస్తావించబడింది. 'సూక్తం' అనగా సమగ్రంగా స్వరూప నిరూపణ చెయ్యడం అని అర్థం. ఐహికంగా, ఆముష్మికంగా శాంతి, అభ్యుదయం అన్నవి ఈ సూక్తాల పరమ ప్రయోజనాలు. ఇవి ఈనాటి సమాజానికి ముఖ్యంగా కావలసినవి. పురుష సూక్తంలో విరాట్ పురుషుని యొక్క స్వరూప స్వభావ విశేషాలు నిరూపించబడ్డాయి. వేద ప్రాతిపదితమైన హైందవధర్మానికి, చాతుర్వర్ణ వ్యవస్థకు, దాని సమగ్రాచరణకు, క్రమానికి ఇది ప్రాథమిక సూత్రం. ఆస్తిక జనుల నిత్యార్చనా విధానాలలో షోడశోపచార పూజ విధానం ముఖ్యమైనది. అందులో అనేక సంప్రదాయా లున్నాయి. అయినా సర్వ దేవతలకూ సమానంగా పురుషసూక్త విధానాన్ని అనుసరించడం దేశవ్యాప్తంగా ఆచరణలో ఉంది. ఈ గ్రంథంలో ఆత్మూరి నృశింహ సోమయాజి పురుష సూక్తానికి వ్యాఖ్య రచించి ప్రచురించారు. 6020010029575 1913
పురుషసూక్తార్ధము [192] వ్యాఖ్యాత.శేషాచలావధాని పరిష్కర్త.కూచిపూడి అక్షయలింగ శాస్తులు ఆధ్యాత్మికం శ్రుతుల్లో సుప్రసిద్ధమైన పురుషసూక్తాన్ని విశ్వకర్మ పరంగా అన్వయించి రచించిన గ్రంథమిది. 2020050019191 1894
పురుషార్థములు [193] దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విద్య, ప్రసంగాలు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆయన గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు. ఆంధ్ర రత్న బిరుదు పొందినవాడు. ఆయన నాయకత్వంలో నడచిన చీరాల పేరాల సమరం సుప్రసిద్ధం. గోపాలకృష్ణయ్య కొంతకాలం బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలోనూ, మరికొంత కాలం రాజమండ్రిలోని వేరే కళాశాలలోనూ ఉపన్యాసకునిగా పనిచేశారు. ఆయన బందరు కళాశాలలో కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సభల్లో భారతీయ విద్యనూ, పాశ్చాత్య విద్యనూ సమన్వయపరుస్తూ చేసిన ప్రసంగాల సంకలనం ఇది. ఐదవ అధ్యాయం మాత్రం గ్రంథం కోసం ప్రత్యేకంగా రాసినది. 2020120029574
పురుషోత్తమ రామాయణము సుందరకాండ [194] అవధానుల పురుషోత్తమశర్మ ఆధ్యాత్మికం 2040100028567 1981
పువ్వులతోట [195] సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి పద్యాలు సన్నిధానం వారు వివిధాంశాలపై రచించిన అనిబద్ధ పద్యాల సంకలనం ఇది. ఖండకావ్యాలుగా కూడా చెప్పుకునేందుకు వీలులేని పద్ధతిలో వీటిని ఆయన రాశారు. ఇవి అప్పటికే భారతి మొదలైన పత్రికల్లో ప్రచురణ పొందాయి. 2030020025219 1929
పూజా పుష్పాలు [196] పిల్లలమఱ్ఱి సుశీల వ్యాసాలు, కథానికలూ కొన్ని వ్యాసాలు, మరికొన్ని కథానికలతో రూపొందిన సంకలనం ఇది. ఈ వ్యాసాల్లో సంగీత సాహిత్యాలు, గొంతెమ్మ కోరికలు వగైరా అంశాలు ఉండగా, రాధ, జంటపూలు వంటి కథానికలూ ఉన్నాయి. వీటిని తన భర్త, పండితుడు, కవి, ఆంధ్ర ఆర్నాల్డ్ హనుమంతరావు జన్మదినం సందర్భంగా ప్రచురించారు. 2030020024660 1955
పూర్ణిమ (నాటకం) [197] పానుగంటి లక్ష్మీనరసింహరావు నాటకం పానుగంటి లక్ష్మీ నరసింహరావు (1865 - 1940) ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది. ఇది ఆయన రాసిన పద్యనాటకం. ఇతివృత్తం జానపద కథకు సంబంధించింది. 2030020025222 1943
పూలచెట్లు [198] రచన:ఎం.ఎస్.రంధావా; అనువాదం: విద్వాన్ విశ్వం చాలా చెట్లకు పూవులు ఉన్నా ప్రత్యేకించి అందంగా, సువాసన భరితంగా ఉండే పూలున్న చెట్లనే పూలచెట్లని అంటూంటారు. పూవులు మొక్కకు పునరుత్పత్తి భాగం. ఈ గ్రంథంలో పూలమొక్కలు/పూల చెట్లు అన్న పదాన్ని సామాన్యార్థంలో కాక పుష్పించే మొక్కలన్న శాస్త్రార్థంలో ఉపయోగించారు. ఆ పుష్పించే మొక్కల గురించిన వివరాలను ఇందులో సశాస్త్రీయంగా, సామాన్యులకూ అర్థమయ్యేలా వివరించారు. భారతదేశ సంస్కృతి, నాగరికతల గురించిన వివిధ విజ్ఞాన సర్వస్వ గ్రంథాలు తయారుచేసి ప్రచురించేందుకు ఏర్పాటైన భారతదేశము - ప్రజల ద్వారా వాద్యాల గురించిన ఈ గ్రంథాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. ఆ క్రమంలోనే ఈ పూల చెట్లు అన్న పుస్తకం ప్రచురించారు. 99999990128914 1971
పూలమాల [199] స్థానాపతి రుక్మిణమ్మ ఇది రుక్మిణమ్మ అనే గృహిణి రచించిన పద్యాల సంకలనం. పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో గురుశుశ్రూష, శాస్త్రజ్ఞానం లేకున్నా భర్త సహకారంతో ఈ పద్యాలను రచించగల స్థాయికి చేరారు. పద్యాలు 2030020025034 1933
పెద్దాపుర సంస్థాన చరిత్రము [200] వత్సవాయ రాయ జగపతి వర్మ చరిత్ర బ్రిటీష్ పరిపాలన కాలంలో దేశంలో వివిధ సంస్థానాలు, రాజ్యాలు సామంతదేశాల్లా ఉండేవి. వాటి అధికారాలు, పన్నుల విధానం కూడా బ్రిటీష్ వారికి ఆ సంస్థానాధీశునితో ఉండె సంధి ఒప్పందాల ఫలితంగా వేర్వేరుగా ఉండేది. ఈ క్రమంలోనే బ్రిటీష్ పాలనలో నేటి తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన పెద్దాపురం సంస్థానం చరిత్ర ఈ పుస్తకంలో వివరించారు. వత్సవాయి వంశక్రమం, పెద్దాపురం గెలుచుకోవడం, పాలన, వివిధ మార్పులు వంటివన్నీ ఇందులో వివరించారు. ఆంధ్రదేశంలో ప్రముఖమైన ప్రాంతంలోని సంస్థానం కావడంతో ఈ సంస్థాన చరిత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. 2020120035190 1915
పెద్దాపురము ముట్టడి [201] బుద్ధవరపు పట్టాభిరామయ్య చారిత్రక నాటకం పెద్దాపురం సంస్థానం, పెద్దాపురం పట్టణం పెదపాత్రుడు మహారాజుచే నిర్మించబడింది. క్షత్రియ కులస్థులైన వత్సవాయి కుటుంబంచే మూడువందల సంవత్సరములు పరిపాలించబడింది. ఈ కుటుంబ పరంపర రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి బహదూర్ తో ప్రారంభమైంది. 1555 నుంచి 1607 వరకులో ఇతను పరిపాలించాడు. పెద్దాపురం కోట ఇతని హయాంలోనే నిర్మించబడింది. ఇతని తరువాత, ఇతని కుమారుడు రాయ జగపతి, తరువాత ఇతని కుమారులు తిమ్మ జగపతి మరియు బలభద్ర జగపతి పరిపాలించారు. ఈ సంస్థాన చరిత్రలో 1734 నుంచి దాదాపు 30 సంవత్సరాలు ఈ రాజవంశానికి సంబంధంలేని రుస్తుం ఖాన్ పాలన జరిగింది. ఈ పాలన వెనుక దుస్తంత్రం, కుట్రలతో పెద్దాపురం యువరాజులను చంపించిన రుస్తుంఖాన్ క్రౌరం ఉంది. రాజాంతఃపుర స్త్రీలు తమ ప్రాణాలు తామే తీసుకోవాల్సీ వచ్చింది. ఈ సంక్షోభ, విషాదాంత గాథకు అంతంగా రాణి వారసుణ్ణి తెలివిగా తప్పించి బంధువులు, విజయనగర పరిపాలకులూ అయిన పూసపాటి వారింటికి తరలించింది. ఈ విషాదపూరితమైన కథను రచయిత నాటకంగా మలిచారు. 2030020024724 1928
పెళ్లి (నాటకం) [202] సీతంరాజు వెంకటేశ్వరరావు నాటకం పెళ్ళిని ఆధారం చేసుకుని రచించిన సాంఘిక నాటకమిది. నాటకకర్త సీతంరాజు వెంకటేశ్వరరావు రచించిన అనేకమైన నాటకాలలో పెళ్ళిచూపులు, పెళ్ళిచేసుకు చూడు లాంటి నాటకాలు కూడా ఉన్నాయి. మొదటి, రెండవ పంచవర్ష ప్రణాళికల ప్రచార నాటిక రచించేందుకు నెల్లూరులో మకాం వేసి ప్రభుత్వానికి "రామరాజ్యం" అనే నాటకం రచించి ఇచ్చారు. ఆ సమయంలో పరిచయమైన నాటకప్రయోక్త నారాయణ బాబు ప్రోత్సాహంతో ఈ నాటకాన్ని రచించారు. నారాయణ బాబు బృందంతో రచయిత కూడా వేషం వేసి 28-8-1955న నెల్లూరు టౌనుహాలులో నాటకాన్ని మొదటగా ప్రదర్శించారు. ఆపైన అనేకమైన ప్రదర్శనలకు నోచుకుంది. 2030020025035 1955
పోతుగడ్డ [203] వాసిరెడ్డి భాస్కరరావు నాటకం వాసిరెడ్ది భాస్కరరావు అభ్యుదయ,ప్రగతిశీల భావాలనుకలిగి,విప్లవ దృక్పథంగల నాటకాలను రచించిన రచయిత.ఈయన సుంకర సత్యనారాయణతో కలసి "ముందడుగు"," మాభూమి",అపనింద" వంటి వంటి అభ్యుదయ నాటకాలను రచించి ప్రదర్శించారు. ఆయన సుంకరతో కాక విడిగా రాసిన నాటకాల్లో పోతుగడ్డ ప్రఖ్యాతి పొందింది. దీనిని ఆయన మద్రాసులో ఉండగా రాశారు. 2030020025348 1953
పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం, రచనలు పరిశీలన [204] కన్నెగంటి రాజమల్లాచారి సాహిత్య విమర్శ, జీవిత చరిత్ర, చరిత్ర పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1610[1]-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, సంఘ సంస్కర్త. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయని ప్రజలు భావిస్తారు. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ దంపతులు పరి పూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది)అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి, వైఎస్ఆర్ కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ఆయన కొన్ని శతకాలు, కాలజ్ఞానమనే భవిష్యత్ వివరాల గ్రంథం రచించారు. వారి జీవితాన్ని గురించీ, సాహిత్యాన్ని గురించీ పరిశోధించి డాక్టరేట్ పొందిన గ్రంథమిది. 2990100067493 1988
ప్రేమ సాగరుడు-6వ భాగం [205] నిట్ట భీమశంకరం జీవిత చరిత్ర భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఆయన జన్మనామం మెర్వన్ షెరియార్ ఇరానీ. ఆయన తాను ఒక భగవంతుని అవతారంగా ప్రకటించుకున్నాడు. మెర్వన్ షెరియార్ ఇరానీ 1894లో మహారాష్ట్రలోని పూనాలో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు జొరాష్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళు. 19 సంవత్సరాల వయసులో ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభమైంది. అందులో భాగంగా అయిదుగురు ఆధ్యాత్మిక గురువులని కలిశాడు. తరువాత 1922 లో ఆయనే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి 27 ఏళ్ళు వచ్చేసరికి శిష్యులను సంపాదించుకున్నాడు. జులై 10 1925 నుంచి తనువు చాలించేంత వరకు మౌనదీక్షలో ఉన్నాడు. కేవలం చేతి సైగలతో, అక్షరాల పలకతోనే సంభాషించేవాడు. ఆయన తన భక్తబృందంతో జనబాహుళ్యానికి దూరంగా దీర్ఘకాలం గడిపేవాడు. అందులా చాలాసార్లు ఉపవాసం చేసేవాడు. విస్తృతంగా పర్యటించాడు. ప్రజలతో బహిరంగ సమావేశాలు నిర్వహించి కుష్టువ్యాధిగ్రస్తులకు, పేదవాళ్ళకు, మానసిక వ్యాధులతో బాధ పడుతున్నవారికి సేవలు చేసేవాడు. ఆ ఆధ్యాత్మిక నాయకుని జీవిత చరిత్ర గ్రంథమిది. 2990100067497 ప్రతిలో వివరాలు లేవు
ప్రేమ సాగరుడు-8వ భాగం [206] నిట్ట భీమశంకరం జీవిత చరిత్ర భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఆయన జన్మనామం మెర్వన్ షెరియార్ ఇరానీ. ఆయన తాను ఒక భగవంతుని అవతారంగా ప్రకటించుకున్నాడు. మెర్వన్ షెరియార్ ఇరానీ 1894లో మహారాష్ట్రలోని పూనాలో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు జొరాష్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళు. 19 సంవత్సరాల వయసులో ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభమైంది. అందులో భాగంగా అయిదుగురు ఆధ్యాత్మిక గురువులని కలిశాడు. తరువాత 1922 లో ఆయనే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి 27 ఏళ్ళు వచ్చేసరికి శిష్యులను సంపాదించుకున్నాడు. జులై 10 1925 నుంచి తనువు చాలించేంత వరకు మౌనదీక్షలో ఉన్నాడు. కేవలం చేతి సైగలతో, అక్షరాల పలకతోనే సంభాషించేవాడు. ఆయన తన భక్తబృందంతో జనబాహుళ్యానికి దూరంగా దీర్ఘకాలం గడిపేవాడు. అందులా చాలాసార్లు ఉపవాసం చేసేవాడు. విస్తృతంగా పర్యటించాడు. ప్రజలతో బహిరంగ సమావేశాలు నిర్వహించి కుష్టువ్యాధిగ్రస్తులకు, పేదవాళ్ళకు, మానసిక వ్యాధులతో బాధ పడుతున్నవారికి సేవలు చేసేవాడు. ఆ ఆధ్యాత్మిక నాయకుని జీవిత చరిత్ర గ్రంథమిది. 2990100061736 1982
ప్రేమ్‌చంద్ [207][dead link] మూలం. అమృతరాయ్, అనువాదం. ఎ.లక్ష్మీరమణ జీవిత చరిత్ర, సాహిత్యం మున్షి ప్రేమ్ చంద్ ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చంద్. హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించాడు. సాంఘీక జీవనంలో మనిషి తనాన్ని, మంచి తనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన మహారచయిత ఉర్దూలో హిందీలో కథలు, నవలలు, సంపాదకీయాలు రాసిన మహానీయుడు, పిల్లల మానసిక ప్రవర్తన గురించి కూడా గొప్ప కథలు రాశాడు. ప్రేమ్‌చంద్ అనే ఈ గ్రంథంలో ఆయన జీవితాన్ని బాలలకు అర్థమయ్యే రీతిలో బాల సాహిత్యంగా అందించారు. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు నెహ్రూ బాల పుస్తకాలయం అన్న శీర్షికన ప్రచురించిన పుస్తకాల్లో ఇది ఒకటి. 99999990128974 1983
ప్రేమచంద్రయోగి లేక అస్పృశ్యవిజయము[208] ధర్మవరము గోపాలాచార్యులు నాటకం మహాత్మా గాంధీ దేశ జాతీయోద్యమంలో ప్రవేశించి ప్రముఖపాత్ర వహించడం చరిత్రలో ఒక మేలి మలుపు. 1920ల నుంచి జాతీయోద్యమచరిత్రలో అతివాద యుగము అంతరించి గాంధీయుగం అవతరించింది. గాంధీ సత్యము, అహింస అన్నవి ఉద్యమసూత్రాలుగా శాసనోల్లంఘన, విదేశీ వస్తుబహిష్కరణ, అస్పృశ్యత నివారణలు కార్యాచరణ విధానాలుగా రూపకల్పన చేశారు. ఈ ఉద్యమస్ఫూర్తిని అనుసరించి దేశంలో ఎందరో కవులు, మేధావులు కళలు, ఉపన్యాసాల ద్వారా ప్రచారం చేశారు. ఆ క్రమంలో సుప్రసిద్ధ నాటక రచయిత ధర్మవరం గోపాలాచార్యులు అస్పృశ్యతా నివారణ ప్రచారం కోసం రాసిన నాటకమిది. 2030020024956 1933
ప్రేమగాథ [209] మూలం. విల్లా కేథర్, అనువాదం. ఎ.ఆర్.చందూర్ నవల తెలుగు సాహిత్య లోకానికి ఆంగ్ల సాహిత్యాన్ని సుపరిచితం చేసిన తొలితరం రచయితల్లో చందూర్ దంపతులు ముఖ్యులు. మాలతీ చందూర్ ఎన్నో మంచి ఆంగ్ల నవలలను పరిచయం చేయగా, ఎ.ఆర్.చందూర్ తెలుగులోకి అనువదించారు. ఆ క్రమంలోనే ఆంగ్లంలో సుప్రసిద్ధి పొందిన డెత్ కమ్స్ ఫ్రం ఆర్చిబిషప్ అన్న నవలను ప్రేమగాథ పేరిట తెనుగించారు. 1962(అనువాదం), 1927(మూలం) 2990100071512 1962
పౌరగ్రంథాలయముల చట్టము [210] పాతూరి నాగభూషణం చట్టాలు 2990100067491 1951

మూలాలు మార్చు

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా[dead link]