వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - భ

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు మార్చు

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
భక్త కనకదాసు (పుస్తకం) [1] కె.ఎన్.మురళీధర్ జీవిత చరిత్ర 2040100028428 1982
భక్త కబీర్ [2] కొడాలి సత్యనారాయణ భక్తి, నాటకం కబీరుదాసు గేయకర్త, భక్తుడు. ఆయన భక్తి ఉద్యమంలో ప్రముఖుడు. ఆయన పేరుకు గొప్ప జ్ఞాని అని అర్థం. కబీర్ జన్మస్థలం కాశి. ఈయన క్రీ.శ.1399లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ ఇతన్ని ఒక నిరుపేద చేనేత ముస్లిం దంపతులైన నీమా, నీరూ పెంచి పెద్దచేశారు. ఇతను దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇతని మొదటి భార్య చనిపోగా రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ అమె పరమగయ్యాళి కావటం వలన జీవితముపై విసిగిపోయాడు. ఆకాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు, మహమ్మదీయులు పరస్పరం ద్వేషించుకొనేవారు. హిందూ-ముస్లిం అనైక్యత వల్ల ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉండేది. ఇవన్నీ చూసిన కబీరుదాసు ఇల్లు వదలి దేశాటనకై బయలుదేరి అనేక యాత్రలు తిరిగి పలుప్రదేశాలను, వివిధ వ్యక్తులను కలుసుకొని జ్ఞాన సంపన్నుడయ్యాడు. ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. దాని పేరు "కబీరు బీజక్". కబీర్ శ్రీరాముని భక్తుడు. కబీరుదాసు గురువు "రామానందుడు". అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్నాడు కబీర్. కబీర్ క్రీ.శ.1518లో మరణించాడు. ఆయన జీవితాన్ని పురాణీకరించి నాటకాన్ని తయారుచేశారు. 2030020025178 1928
భక్త కుచేల [3] కె.సుబ్రహ్మణ్య శాస్త్రి పౌరాణిక నాటకం కుచేలుడు శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందములో వస్తుంది. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. ఆయన కృష్ణుని భక్తుల్లో ఒకడు. ఆయన జీవితాన్ని ఈ గ్రంథంలో నాటకీకరించారు. 2030020025235 1933
భక్త చింతామణి[4] వడ్డాది సుబ్బారాయుడు సాహిత్యం చింతామణీదేవి భక్తిపరురాలిగా మారడాన్ని ఇతివృత్తంగా తీసుకున్న గ్రంథమిది. ఇది పద్యకావ్యం. తెలుగు నాట బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. తెలుగు నుంచి ఈ కావ్యం నోబెల్ సాహిత్య బహుమతి పరిశీలనకు వెళ్ళిందనే ప్రథ కూడా ఉంది. 2020050018411 1921
భక్త తుకారామ్ [5] కె.బాలసరస్వతి నాటకం తుకారాం మహారాష్ట్రకు చెందిన మహాభక్తుడు. ఇతడు 17వ శతాబ్దంలో జీవించాడు. ఇతడు పరమ పుణ్యప్రథమైన పండరిని మ్రొక్కుబడిగా దర్శించే భక్తులైన వరకారీ లకు చెందినవాడు. తుకారాం పూర్వులు రైతులు. తర్వాతివారు వ్యాపారం చేసారు. ఇతని తండ్రి బల్హోబా గ్రామాధికారిగా పనిచేశారు. భయంకరమైన కరువు మూలంగా ఇతని మొదటి భార్య పిల్లవాడు ఆహుతైపోయారు. శివాజీ ఇవ్వజూపిన సంపదను తుకారాం నిరాకరించాడు. భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించాడు. చివరికి పండరీపురం చేరాడు. ఇతడు రచించిన భక్తి గీతాలను అభంగాలు అంటారు. "మానవసేవయే మాధవసేవ" అని భావించిన మహనీయుడు తుకారాం. ఆయన జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన నాటకం ఇది. 2020010004306 1943
భక్త తుకారాము [6] త్యాడీ వెంకటశాస్త్రి భక్తి, నాటకం తుకారాం మహారాష్ట్రకు చెందిన మహాభక్తుడు. ఇతడు 17వ శతాబ్దంలో జీవించాడు. ఇతడు పరమ పుణ్యప్రథమైన పండరిని మ్రొక్కుబడిగా దర్శించే భక్తులైన వరకారీ లకు చెందినవాడు. తుకారాం పూర్వులు రైతులు. తర్వాతివారు వ్యాపారం చేసారు. ఇతని తండ్రి బల్హోబా గ్రామాధికారిగా పనిచేశారు. భయంకరమైన కరువు మూలంగా ఇతని మొదటి భార్య పిల్లవాడు ఆహుతైపోయారు. శివాజీ ఇవ్వజూపిన సంపదను తుకారాం నిరాకరించాడు. భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించాడు. చివరికి పండరీపురం చేరాడు. ఇతడు రచించిన భక్తి గీతాలను అభంగాలు అంటారు. "మానవసేవయే మాధవసేవ" అని భావించిన మహనీయుడు తుకారాం. ఆయన జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన నాటకం ఇది. 2030020025148 1925
భక్త నరసింహ మెహతా [7] మూలం: మంగళ్, అనువాదం: రాపర్ల సురేఖాదేవి జీవితచరిత్ర 2020010004305 1957
భక్త నామదేవు [8] మహావాది వేంకటరత్నము భక్తి, నాటకం మహారాష్ట్ర దేశానికి చెందిన పలువురు మహా భక్తుల్లో నామదేవ్ ఒకరు. ఆయన పాండురంగ స్వామి భక్తునిగా గొప్ప ఖ్యాతి పొందారు. నామదేవ్ జీవితాన్ని ఆధారం చేసుకుని ఈ నాటకం రచించారు. 2030020025120 1927
భక్తి ప్రసూనాలు [9] కృష్ణప్రసాద్ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120028978 2002
భక్త పోతన [10] అయ్యగారి విశ్వేశ్వరరావు భక్తి, సాహిత్యం, నాటకం పోతన ఆంధ్రమహాభాగవత కర్త. ఆయన అనువదించిన భాగవతం తెలుగువారికి మూలం కన్నా గొప్పగా ఆకట్టుకుంది. పోతన భాగవతాన్ని అనుభవించి, స్వయంగా మహాభక్తుడై ఉండి రాయడంతో భాగవతం జన సామాన్యంలోకి వెళ్ళింది. ఈ గ్రంథం పోతన జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన నాటకం. 2030020025161 1947
భక్త బృందము (మొదటి భాగము) [11] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 9000000003074 1947
భక్త మందారం [12] బాలదారి వీరనారాయణదేవు ఆధ్యాత్మిక సాహిత్యం 6020010032181 1934
భక్త మందారము [13] కల్లూరు అహోబలరావు ఆధ్యాత్మిక సాహిత్యం 9000000003194 1958
భక్త మల్లమ్మ [14] నూతలపాటి పేరరాజు భక్తి, హిందూమతం, జీవితచరిత్ర శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఆ క్షేత్రానికి చారిత్రిక, పౌరాణిక ప్రాధాన్యత ఉంది. పలువురు భక్తులు శ్రీశైలం మల్లేశ్వరస్వామిని పూజించి పునీతులయ్యారు. అలా తరించిన మల్లమ్మ గాథను ఈ గ్రంథంలో రచించారు. 2020120034219 వివరాలు లేవు
భక్త మణి భూషణము [15] ఆదిపూడి సోమనాధరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120035585 1922
భక్త మీరాబాయి [16] కేతవరపు రామకృష్ణశాస్త్రి భక్తి, సంగీతం, నాటకం మీరాబాయి కృష్ణునికి గొప్ప భక్తురాలు. హిందుస్తానీ వాగ్గేయకార సంప్రదాయంలో ఆమె ముఖ్యురాలు. ఆమె జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన నాటకం ఇది. 2030020025325 1938
భక్త రత్నాకరము-ప్రధమ భాగము (భద్రాద్రి రామదాసు) [17] చెళ్ళపిళ్ళ వేంకటేశ్వరకవి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120028976 1981
భక్త రవిదాసు [18] చోళ్ల విష్ణు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120028977 1994
భక్త వత్సల శతకము [19] గూటాల కామేశ్వరమ్మ శతకం శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. భక్తవత్సలా! అనే మకుటంతో ఈ పద్యాలు రచించారు. 2020050016647 1933
భక్త సంరక్షణ శతకం [20] గోపాలుని హనుమంతరాయ శాస్త్రి శతక సాహిత్యం శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ శతకం భక్తసంరక్షకా అన్న మకుటంతో రాసినది. 2020050014976 1924
భక్తి నివేదన (1951 సంచిక) [21] సంపాదకుడు: వెంకట రాఘవచార్యులు శిరోమణి వార పత్రిక, వేదాంత పత్రిక 2040130066848 1951
భక్తి నివేదన (1956 సంచిక) [22] సంపాదకుడు: వెంకట రాఘవచార్యులు శిరోమణి వార పత్రిక, వేదాంత పత్రిక 2040130066849 1956
భక్తి నివేదన (1958 సంచిక) [23] సంపాదకుడు: వెంకట రాఘవచార్యులు శిరోమణి వార పత్రిక, వేదాంత పత్రిక 2040130066853 1958
భక్తి నివేదన (1960 సంచిక) [24] సంపాదకుడు: వెంకట రాఘవచార్యులు శిరోమణి వార పత్రిక, వేదాంత పత్రిక 2040130066854 1960
భక్తి నివేదన (1961 సంచిక) [25] సంపాదకుడు: వెంకట రాఘవచార్యులు శిరోమణి వార పత్రిక, వేదాంత పత్రిక 2040130066855 1961
భక్తిరస శతక సంపుటము [26] సంకలనం.వావిళ్ళ రామస్వామి శాస్త్రులు భక్తి, శతకం శతక సాహిత్యంలో నీతి తర్వాత ప్రముఖమైన స్థానం భక్తిదే. పలువురు భక్తులు తమ ఇష్టదైవాలను గొప్పగా కీర్తిస్తూ శతకాలు రచించారు. ఈ గ్రంథంలో అటువంటి భక్తి శతకాలను సంపుటంగా ప్రచురిచ్నారు. 2030020024951 1926
భగవదజ్జుకము [27] మూలం.బోధాయనుడు, అనువాదం.వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రహసనం, అనువాదం బోధాయనుడు సంస్కృతంలో రచించిన భగవదజ్జుకము అనే ప్రాచీన ప్రహసనాన్ని ప్రముఖ తెలుగు పండితులు, భాషా పరిశోధకుడు వేటూరి ప్రభాకర శాస్త్రి అనువదించారు. బోధాయన మహర్షి సనాతన ధర్మంలో విలువైన ఆధ్యాత్మిక రచనలు చేసిన మహర్షి. ఆయన, ఈ గ్రంథకర్త ఒకరా కాదా అన్న విషయంలో సాహిత్యలోకంలో చర్చ ఉంది. ఐతే పలువురు సంస్కృత మహాకవులు పీఠికల్లో ఈయనను తలచుకోగా, సంస్కృత అలంకారికులు ఆయన రచన నుంచి లక్ష్యాలుగా స్వీకరించారు. 2030020025382 1924
భగవద్రామానుజుల చరిత్రం [28] బాడాల్ రామయ్య జీవితచరిత్ర 2040100028566 2002
భగవద్గీత (తృతీయ అద్యాయము) [29] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 9000000002595 1954
భగవద్గీతా ప్రవేశము [30] జటవల్లభుల పురిషోత్తము ఆధ్యాత్మిక సాహిత్యం 2020010004292 1959
భగవద్గీత-బుర్రకథ [31] శ్రీ మూర్తి బుర్రకథ, ఆధ్యాత్మిక సాహిత్యం 2020010004291 1957
భగవద్విషయము [32] మూలం: శఠక్నో మహర్షి, అనువాదం: కాండూరు కృష్ణమాచార్యులు ఆధ్యాత్మిక సాహిత్యం 2020010004289 1932
భగవదుత్తర గీతామృతము [33] మాకం తిమ్మయ్య శ్రేష్ఠి ఆధ్యాత్మిక సాహిత్యం 9000000002705 1956
భగవాన్ రమణ మహర్షి [34] చిక్కాల కృష్ణారావు ఆధ్యాత్మిక సాహిత్యం, జీవిత చరిత్ర 2020120028974 1990
భగవాన్ రామతీర్థ [35] కేశవతీర్థ స్వామి జీవిత చరిత్ర వివేకానందుడు చికాగో ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొని విదేశాల్లోనూ, భారతదేశంలోనూ వేదాంతాన్ని ప్రచారం చేసి హిందూమతాన్ని గురించి ఉన్న దురభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేశాకా రామకృష్ణమఠాన్ని ప్రారంభించారు. ఆయన తర్వాత రామకృష్ణమఠానికి చెందిన పలువురు సన్యాసులు, స్వాములు విదేశాలకు వెళ్ళి ప్రచారం చేశారు. అటువంటి వారిలో రామతీర్థులు కూడా ఉన్నారు. ఆయన దేశవిదేశాల్లో వేదాంతాన్నీ, అద్వైత తత్త్వాన్ని, హిందూమతాదర్శాలను ప్రచారం చేశారు. ఆయన జీవితాన్ని గురించి కేశవతీర్థ స్వామి ఈ గ్రంథంలో రచించారు. 2030020024442 1950
భగ్నవీణలు-భాష్పకణాలు [36] వివరాలు లేవు కథల సంపుటి 9000000002902 1955
భగ్న హృదయం [37] మూలం: తుర్గనీవ్, అనువాదం: శ్రీనివాస చక్రవర్తి నవల 2020010004294 1957
భద్రాపరిణయం (అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి) [38] అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి పద్యకావ్యం కృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఒకరు భద్ర. ఈమె శ్రుతకీర్తి అనే రాజు పుత్రిక, శ్రీకృష్ణుడికి మేనమరదలి వరుస. శ్రీకృష్ణుడు మేనరిక సంబంధం ద్వారా పెళ్ళి చేసుకున్న ఇద్దరు భార్యలలో ఈమె ఒకరు కాగా, మరొకరు మిత్రవింద. శ్రీకృష్ణుడికి భద్రకు సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. ఇది భద్రా కృష్ణుల పరిణయగాథను ఇతివృత్తంగా స్వీకరించి రాసిన పద్యకావ్యం 2030020024983 1912
భద్రాచల రామచరిత్రము [39] శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి పద్యకావ్యం, స్థల పురాణం భద్రాచలం సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు అత్యంత విశిష్టమైన వైకుంఠ రామస్వామిగా నెలకొన్న పుణ్యక్షేత్రం. తెలుగు వారికి భద్రాచల రామచంద్రుడు ఇలవేల్పు. కవి, వాగ్గేయకారుడు, వీటన్నిటినీ మించి గొప్ప భక్తుడూ అయిన రామదాసు జీవితంతో ఈ క్షేత్ర చరిత్ర ఆధారపడివుంది. ఈ గ్రంథంలో ఆ చరిత్రను, పౌరాణిక విశేషాలనూ ఇతివృత్తంగా స్వీకరించి పద్యకావ్యంగా రచించారు. 2030020025026 1922
భర్తృహరి నిర్వేదము [40] అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రబంధం సంస్కృతంలో మిథిలా వాసియైన హరిహరోపాధ్యాయ్ అనే కవి రాసిన నాటకం మూలం. దానిని తెలుగులోకి అనుసృజిస్తూ నాటకంగా కాక ప్రబంధంగా మలిచారు కవి. 2030020025306 1945
భాగవత సార ముక్తావళి [41] సంకలనం, సంపాదకత్వంకట్టమంచి సుబ్రహ్మణ్యరెడ్డి పద్య సంకలనం 500 సంవత్సరముల క్రితము ఆంధ్ర దేశానికి చెందిన ఆర్ష సాంప్రదాయీకుడు మరియు పరమ భాగవతోత్తముడు అయిన బమ్మెర పోతన మహాకవి శ్రీ కృష్ణ ద్వైపాయన విరచిత శ్రీమద్బాగవతమును తెలుగున రచించారు. తెలుగు భాషలో రచింపబడిన గ్రంథాలలో శ్రీ మదాంధ్ర భాగవతము అతి ప్రాముఖ్యము మరియు అనిర్వచనీయ భక్తి రస సమ్మిలితము. తెలుగు తెలిసిన ప్రతివారూ భాగవతం పద్యాలు కనీసం కొన్నైనా నేర్చేవారు. భాగవతంలోని వివిధ తత్త్వపద్యాలను వర్గీకరించి ఈ గ్రంథంగా ప్రచురించారు. గ్రంథ సంకలన కర్త ప్రముఖ సాహిత్యవేత్త కట్టమంచి రామలింగారెడ్డి తండ్రి. రామలింగారెడ్డి పీఠికగా సుబ్రహ్మణ్యరెడ్డి జీవిత విశేషాలు రాశారు. 2030020025342 1927
భామినీ విలాసము [42] జగన్నాథ పండితరాయలు, అనువాదం.వడ్డాది సుబ్బారాయుడు చాటువుల సంకలనం, పద్యకావ్యం జగన్నాథ పండిత రాయలు సుప్రసిద్ధి పొందిన సంస్కృత ఆలంకారికుడు, ఆంధ్రుడు. ఆయన రచించిన పలు అలంకారశాస్త్ర గ్రంథాలు, ప్రతిపాదించిన సిద్ధాంతాలు సంస్కృత పండితలోకంలో గొప్ప ప్రసిద్ధి కలిగివున్నాయి. ఆయన లక్షణ గ్రంథాలతో పాటుగా కొన్ని కావ్యాలు రచించారు. ఆ లక్షణ గ్రంథాలు కానివాటిలో ప్రసిద్ధి చెందిన కావ్యం భామినీ విలాసము. ఇది చాటుకవితల సంకలనం. వేర్వేరు సందర్భాల్లో చెప్పిన చక్కని చాటుకవితలను సంకలనం చేశారు. ఐతే ఈ గ్రంథం ఆయన లక్షణానికి లక్ష్యంగా రాశారనీ అంటారు. ఆ భామినీ విలాసాన్ని సంస్కృతంలోంచి తెలుగులోకి వడ్డాది సుబ్బారాయుడు అనువదించారు. 2030020025315 1903
భారతకృష్ణ శతకము [43] భువనగిరి లక్ష్మీకాంతమ్మ శతకం శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. భారతకృష్ణా! అనే మకుటంతో ఈ పద్యాలు రచించారు. 2020050016650 1933
భారత అర్థశాస్త్రము [44] కట్టమంచి రామలింగారెడ్డి అర్థశాస్త్రం సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (1880 - 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది.ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఇది ఆయన రచించిన అర్థశాస్త్ర గ్రంథము. 2990100051615 1958
భారత కథాసారము [45] దేచిరాజు లక్ష్మీనరసమ్మ కథా సాహిత్యం, ఇతిహాసం, పురాణం మహాభారతం పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు. వింటే భారతం వినాలన్న పేరున్న ఈ ఇతిహాసంలో అముఖ్యమైన కథలను అనువదించి ఇలా ప్రచురించారు. 2030020024624 1941
భారత జ్యోతి (జనవరి 1951 సంచిక)[46] సంపాదకులు: సి.రామకృష్ణ పత్రికలు భారత జ్యోతి దేశ స్వాతంత్ర్యపు తొలినాళ్లలో వెలువడ్డ తెలుగు వారపత్రిక. ఇది ఆ రోజుల్లో ప్రతి బుధవారము వెలువడేది. రాజకీయాలు, సంఘజీవనం ముఖ్యవిశేషాలుగా ఉన్నా కొంతవరకూ సినిమాల విశేషాలకు కూడా చోటిచ్చేవారు. 2990100061499 1951
భారవి [47] జి.జోసెఫ్ కవి కావ్యం, పద్య కావ్యం భారవి సంస్కృత సాహిత్యంలో అపురూపమైన కావ్యాలను రచించిన కవిగా సుప్రసిద్ధుడు. పలువురు సంస్కృత కవుల గురించి ఉన్నట్టుగానే పలు రసవంతములూ, సాహిత్యాన్ని అవగాహన చేసుకోవడంలో ప్రాధాన్యత కలిగివున్నవీ ఐన చాతు కథలు ఈయన జీవితం గురించి వినవస్తున్నాయి. వాటిని, కవి రచించిన నాటకాలు, కావ్యాల ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకున్నంతలో, ఆయా చాటు కథల వెలుగులో ఇతివృత్తాన్ని నిర్మించి ఈ పద్యకావ్యాన్ని రచించారు జోసెఫ్ కవి. ఈ గ్రంథానికి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, ప్రభావశీలమైన రచయిత, కవి, విమర్శకుడు విశ్వనాథ సత్యనారాయణ పీఠిక రాయడం మరో ఆకర్షణ. 2030020024912 1941
భాగవత కథలు [48] చివుకుల సుబ్రహ్మణ్యశాస్త్రి పౌరాణికం, కథా సాహిత్యం ఆంధ్ర దేశానికి చెందిన ఆర్ష సాంప్రదాయీకుడు మరియు పరమ భాగవతోత్తముడు అయిన బమ్మెర పోతన మహాకవి శ్రీ కృష్ణ ద్వైపాయన విరచిత శ్రీమద్బాగవతమును తెలుగున రచించారు. తెలుగు భాషలో రచింపబడిన గ్రంథాలలో శ్రీ మదాంధ్ర భాగవతము అతి ప్రాముఖ్యము మరియు అనిర్వచనీయ భక్తి రస సమ్మిలితము. సుప్రఖ్యాతమైన ఆంధ్ర భాగవతంలోని ప్రజాదరణ కలిగిన ప్రముఖమైన కథలను సంకలనం చేసి ఈ గ్రంథంగా ప్రచురించారు. 2030020024657 1929
భాగవత కథలు [49] ముంజులూరి సుబ్బారావు ఆధ్యాత్మిక కథా సాహిత్యం 2020050016170 1933
భాగవత దర్శనము-భాగవత కథ (అష్టమ కాండము) [50] మూలం: ప్రభుదత్త బ్రహ్మచారి, అనువాదం: కుందుర్తి వేంకటనరసయ్య ఆధ్యాత్మిక కథా సాహిత్యం 2020120034143 1964
భాగవత దర్శనము-భాగవత కథ (దశమ కాండము) [51] మూలం: ప్రభుదత్త బ్రహ్మచారి, అనువాదం: కుందుర్తి వేంకటనరసయ్య ఆధ్యాత్మిక కథా సాహిత్యం 2020120032180 1964
భావ తరంగాలు [52] ఉన్నవ లక్ష్మీనారాయణ భావ గీతాలు ఉన్నవ లక్ష్మీనారాయణ గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. ఆయన రచించిన ఈ గ్రంథం ప్రత్యేకమైనది. తెలుగు వారి జానపద ప్రక్రియలైన ఏల పాటలు, బుర్రకథలు, సుద్దులు, చిందులు వంటివి ఇందులో రచించారు. 2030020025297 1933
భవిష్య మహా పురాణము-బ్రాహ్మ పర్వం [53] వ్యాసుడు, ప్రచురణ.వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ పురాణం భవిష్య పురాణం వేద వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో ఏకాదశ పురాణం. ఈ పురాణంలో మొత్తం 5 భాగాలున్నాయి. మొదటి భాగంలో విష్ణువు, శివుడు మరియు సూర్య భగవానుని జననం వర్ణించ బడింది. రెండవ, మూడవ మరియు నాల్గవ భాగాలలో ఆ దేవతల గొప్పతనం వర్ణించ బడింది. ఐదవ భాగంలో స్వర్గలోక వర్ణన ఉంది. ఈ ప్రతిలో మూలంతో పాటు తెలుగు తాత్పర్యం కూడా ఉంది. 2030020029719 1938
భాస నాటక కథలు [54] మల్లాది సూర్యనారాయణ శాస్త్రి నాటకాలు, అనువాదం భాసమహా కవి సంస్కృత సాహిత్యాన్ని తన నాటకాలతో పరిపుష్టం చేసారు. ఆయన రచించిన ఊరుభంగం సభలో మృత్యువును చిత్రీకరించడం, విషాదాంతం కావడం వంటి కారణాలతో వందలాది సంవత్సరాల క్రితం గొప్ప విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ప్రసిద్ధి పొందిన ఆ నాటకాలను తెలుగులోకి అనువదించారు. 2030020024622 1928
భాగవత కథా లహరి [55] వచనానువాదం.ద్రోణంరాజు సీతారామారావు పౌరాణికం ఆంధ్ర దేశానికి చెందిన ఆర్ష సాంప్రదాయీకుడు మరియు పరమ భాగవతోత్తముడు అయిన బమ్మెర పోతన మహాకవి శ్రీ కృష్ణ ద్వైపాయన విరచిత శ్రీమద్బాగవతమును తెలుగున రచించారు. తెలుగు భాషలో రచింపబడిన గ్రంథాలలో శ్రీ మదాంధ్ర భాగవతము అతి ప్రాముఖ్యము మరియు అనిర్వచనీయ భక్తి రస సమ్మిలితము. సుప్రఖ్యాతమైన ఆంధ్ర భాగవతంలోని ప్రజాదరణ కలిగిన ప్రముఖమైన కథలను సంకలనం చేసి ఈ గ్రంథంగా ప్రచురించారు. 2030020024506 1930
భాగవత రత్నములు [56] రచన.పోతన, సంకలనం.డి.సీతారామారావు పౌరాణికం ఆంధ్ర దేశానికి చెందిన ఆర్ష సాంప్రదాయీకుడు మరియు పరమ భాగవతోత్తముడు అయిన బమ్మెర పోతన మహాకవి శ్రీ కృష్ణ ద్వైపాయన విరచిత శ్రీమద్బాగవతమును తెలుగున రచించారు. తెలుగు భాషలో రచింపబడిన గ్రంథాలలో శ్రీ మదాంధ్ర భాగవతము అతి ప్రాముఖ్యము మరియు అనిర్వచనీయ భక్తి రస సమ్మిలితము. సుప్రఖ్యాతమైన ఆంధ్ర భాగవతంలోని ప్రజాదరణ కలిగిన ప్రముఖమైన పద్యాలను సంకలనం చేసి ఈ గ్రంథంగా ప్రచురించారు. 2030020025413 1927
భాగ్య సౌధము [57] గిర్రాజు రామారావు వ్యక్తిత్వ వికాసము ధర్మబద్ధంగా, న్యాయంగా ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలన్నది ఈ గ్రంథ విశేష విషయం. అత్యంత పూర్వ కాలం నాటి వ్యక్తిత్వ వికాస గ్రంథాల్లో ఇది ఒకటిగా అనిపిస్తుంది. 2030020024580 1938
భారత కథా మంజరి [58] చిలకమర్తి లక్ష్మీనరసింహం కథా సాహిత్యం చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఆయన మహాభారతం నుంచి కథలను రచించి ఈ గ్రంథంగా సంతరించారు. 2030020025122 1919
భారతజాతి రత్నం బి.ఆర్.అంబేద్కర్ [59] అమూల్యశ్రీ జీవిత చరిత్ర నేటి రూపంలోని భారతదేశానికి తాత్త్వికత అందించిన పలువురు మహామహుల్లో అంబేద్కర్ ఒకరు. నిమ్నకులంగా భావించబడ్డ కులంలో జన్మించి భారత న్యాయకోవిదుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన భారతీయ దళితుల పక్షాన భారత జాతీయోద్యమకాలంలో అటు ఆంగ్లేయులు, ఇటు జాతీయవాదులతో సైద్ధాంతిక పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో ఓడిపోయినా వివిధ వర్గాల మేధావులకు ప్రాతినిధ్యం కల్పించాలన్న నెహ్రూ, పటేల్‌ల నిర్ణయానుసారం రాజ్యాంగ పరిషత్‌లోకి ఆహ్వానం పొంది రాజ్యాంగ రచనలో ఒకానొక కీలక వ్యక్తిగా నిలిచారు. భారత తొలి న్యయ మంత్రిగా వ్యవహరిస్తూ నెహ్రూతో హిందూ సివిల్ కోడ్ రూపకల్పనలో కృషిచేశారు. ఆ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందలేదన్న ఆగ్రహంతో తన పదవికి రాజీనామా చేశారు. (అనంతర కాలంలో నెహ్రూ విడివిడి సూత్రాలుగా అదే చట్టాన్ని ఆమోదింపజేశారు.) చివరకు హిందూమతాన్ని వదిలిపెట్టి బౌద్ధాన్ని స్వీకరించి మరణించారు. అనంతరకాలంలోని దళిత ఉద్యమాలకు ఆయన ఒక చిహ్నంగా నిలిచారు. ఈ గ్రంథంలో ఆయన జీవితాన్ని గురించి వివరించారు. 2990100061516 1992
భారత నారీమణులు [60] కోకా కృష్ణవేణమ్మ పౌరాణికం, జీవిత చరిత్ర మహా భారతం భారతీయ సంస్కృతిపై లోతైన ప్రభావం చూపించింది. ఆ గ్రంథంలో ఎన్నదగిన స్త్రీ పాత్రల గురించి ఈ గ్రంథంలో వివరించారు కృష్ణవేణమ్మ. ఆమె ఆనాటి తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించేవారు. ఈ గ్రంథాన్ని నాల్గవ తరగతి విద్యార్థులకు ఉపవాచకంగా ఉపయోగించేందుకు వినియోగించారు. 2030020024536 1929
భారత మంత్రులు[61] ముదిగొండ నాగలింగశాస్త్రి చరిత్ర, జీవిత చరిత్రలు ప్రాచీన భారతదేశం నుంచీ దేశస్థితిగతులను తమ నీతితో నిర్వహించిన పలువురు మహామంత్రుల గురించి ఈ పుస్తకంలో రాశారు. 2030020024402 1937
భారత రమణి [62] మూలం.ద్విజేంద్రలాల్ రాయ్, అనువాదం.శ్రీపాద కామేశ్వరరావు నాటకం, అనువాదం, సాంఘిక నాటకం బెంగాలీలో ప్రముఖ నాటకకర్త, రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ రచించగా సుప్రసిద్ధి పొందిన నాటకాన్ని ఈ గ్రంథంగా అనువదించారు. ఆ నాటకం బెంగాల్‌లో ప్రఖ్యాతి పొందడమే కాక మరాఠీ తదితర భారతీయభాషల్లోకి అనువాదం అయ్యింది. అదే క్రమంలో తెలుగులోకి వచ్చింది. పాత సంప్రదాయాలు తరగిపోయి కొత్త సంప్రదాయాలు, సంస్కరణలు సంఘంలో సాధ్యపడుతున్న రోజుల్లో ఈ గ్రంథం రచింపబడింది. 2030020025091 1926
భారత స్వతంత్ర చరిత్ర [63] ముక్కామల నాగభూషణం చరిత్ర పోర్చుగీసు, ఫ్రెంచి, ఆంగ్లవర్తకులు భారత వ్యాపారంపై చేసిన పోరాటం గురించి మొదలుకొని తుదకు భారత విభజన జరిగి దేశానికి స్వాతంత్ర్యం లభించడం వరకూ జరిగిన చరిత్రను ఈ గ్రంథం వివరిస్తుంది. బ్రిటీష్ వారు ఏర్పరిచిన శాస్వత ఫైసలా విధానం, అనంతరం మితవాదయుగం, అతివాదయుగం, గాంధీయుగం, బోస్ పోరాటం మొదలైనవన్నీ ఈ గ్రంథంలో వస్తాయి. 2990100071250 2003
భారతదేశ జాతీయ సంస్కృతి [64] మూలం: ఆబిద్ హుస్సేన్ ,అనువాదం: వి.రామకృష్ణ వ్యాస సంకలనం, విజ్ఞాన సర్వస్వ తరహా భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే వైవిధ్యానికి, విస్తృతికీ పేరుపొందింది. దాని మూలకేంద్రకమైన స్థితి నుంచి నేటి పరిస్థితి వరకూ ఎలా విస్తరిస్తూ వచ్చిందో, ఎంతగా విస్తరించినా తన మౌలిక లక్షణాలు ఎలా నిలుపుకుందో రచయిత ఈ గ్రంథంలో రాశారు. భారతదేశ సంస్కృతి, నాగరికతల గురించిన వివిధ విజ్ఞాన సర్వస్వ గ్రంథాలు తయారుచేసి ప్రచురించేందుకు ఏర్పాటైన భారతదేశము - ప్రజల ద్వారా వాద్యాల గురించిన ఈ గ్రంథాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990128994 1997
భారతదేశపు భౌతిక భూగోళం [65][dead link] మూలం. సి.ఎస్.పిచ్చముత్తు, అనువాదం. మహీధర విజ్ఞాన సర్వస్వం, భౌగోళిక శాస్త్రం భారతదేశమూ-ప్రజలు అన్న శీర్షికన నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు దేశంలోని భౌగోళిక స్థితిగతులు, సంస్కృతి, సాంఘిక పరిస్థితులు వంటి ఎన్నో అంశాలపై విజ్ఞానసర్వస్వ తరహా అంశాలతో పుస్తకాలు వెలువరించారు. ఈ గ్రంథంలో దేశ భౌగోళిక స్థితిగతులు వివరిస్తూ విశ్లేషించారు. పటములు-తయారీ, భూమిలోని ఖనిజాలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు, పర్వతాలూ-వాటి పుట్టుక, మైదానాలూ-పీఠభూములు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. 99999990129001 1971
భారతదేశం - రష్యా ఉద్యమం [66] మూలం.ఎస్.జి.సర్దేశాయి, అనువాదం.కంభంపాటి సత్యనారాయణ చరిత్ర, రాజకీయం ఆగస్టు విప్లవంగా పేరొందిన రష్యా విప్లవం, అనంతర సోవియట్ రష్యా ఆవిర్భావం ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టులు, కమ్యూనిస్టులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. తొలి కమ్యూనిస్టు దేశంగా ఏర్పడి, ప్రపంచ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన యు.ఎస్.ఎస్.ఆర్. పట్ల భారతీయ, తెలుగు కమ్యూనిస్టులకు ఎంతో ఆరాధన భావం వ్యక్తమైంది. వీటిలో భాగంగానే శ్రీశ్రీ "గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్యశంఖం పూరించు రష్యా, రష్యా రష్యా ఓ రష్యా, రష్యా రష్యా నా రష్యా" అంటూ పులకించారు. రష్యా విప్లవం ఏ మార్పులు తీసుకువచ్చింది. ఆ విప్లవం భారత రాజకీయాలపై ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది అన్న విషయాలతో ఈ గ్రంథం వ్రాశారు. రచయిత ఆంగ్లంలో రాసిన ఈ పుస్తకాన్ని కంభంపాటి సత్యానారాయణ అనువదించారు. కాగా యు.ఎస్.ఎస్.ఆర్. విభాజితమై, పతనం కావడం అప్పటికింకా జరగలేదని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2990100061501 1967
భారతదేశము-ఆర్థికచరిత్ర (సంపుటము 1) [67] ఆత్మకూరి గోవిందాచార్యులు చరిత్ర భారతదేశం ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా సగానికి సగం ఉన్నదంటే చాలామంది భారతీయులే ఆశ్చర్యపడుతున్నారంటే దుస్థితిగా భావించాలి. నిజానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చరిత్రలో ఎక్కువ సమయం నాయకత్వం వహించినది భారతదేశమే. ఆ పూర్వచరిత్ర తెలిస్తే నేటి తరానికి చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో ఈ దృష్టితోనే ఈ గ్రంథాన్ని ప్రచురించారు. 5010010032052 1935
భారత నీతులు [68] వాజపేయయాజుల మహాలక్ష్మి ఖండ కావ్యం, నీతి మహాభారతంలో వ్యాసమహర్షి అందించిన నీతులు భారతదేశ ప్రజలు, సంస్కృతిలో నిత్యం వాడుకలో నిలిచిపోయాయి. ఒక సంక్షోభ సమయంలో వ్యక్తులు ఎలా ప్రవర్తించారో చూసి లోకులు దిద్దుకునేందుకు మహాభారతం వినియోగపడుతుంది. మరీ ముఖ్యంగా ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు, దుర్యోధనుడు తదితర పాత్రలు వేర్వేరు మానవ ప్రవృత్తులకు ప్రతిబింబంగా చూడగలిగితే మహాభారతం అపురూపమైన మానవ మనస్తత్వ గ్రంథంగా తెలుస్తుంది. మహాభారతంలోని అపురూపమైన నీతులను పద్యరూపంలో అందించారు ఈ గ్రంథంలో. 2030020024575 1933
భాస్కర శతకము [69] మారయ వెంకయ్యకవి నీతి, శతకం భాస్కర శతకము రచించిన మారయ (మారవి) వెంకయ్య కవి 1550-1650 కాలంలో శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో నివసించిన కళింగ కవి. ఆ ప్రాతంలో ఉన్న అరసవిల్లి సూర్యదేవాలయంలోని సూర్యభగవానుడిని సంబోధిస్తూ భాస్కర శతకము వ్రాశాడు. అందులోని నీతి బోధలవల్ల, కవిత్వ సౌందర్యము వల్లా ఈ శతకము బాగా ప్రాచుర్యము పొదింది. దృష్టాంతాలంకారములు మెండుగా వాడిన మొదటి శతకాలలో ఇది ఒకటి అని విమర్శకుల అభిప్రాయము. ప్రతి విషయాన్నీ చక్కని పోలికతో ఈ కవి వర్ణించాడు. 2020050016679 1938
భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర-రెండవ సంపుటం (1935-42) [70] మూలం. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, అనువాదం. కొడాలి ఆంజనేయులు చరిత్ర భారత స్వాతంత్ర్య సమరంలోనూ, స్వతంత్ర భారతదేశంలోనూ రాజకీయం, ప్రజాజీవనం రంగాల్లో కీలకమైన భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ చరిత్ర వెల్లడించే పుస్తకమిది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకశక్తిపైనే ఆధారపడి రాసినా అత్యంత ప్రామాణికంగా రాసిన పుస్తకమిది. 1940 దశాబ్ది వరకూ జరిగిన కాంగ్రెస్ చరిత్ర ఇది. భారత జాతీయ సమరానికి కాంగ్రెస్ పార్టీకి వీడని ముడి ఉండడంతో ఈ గ్రంథం ప్రాముఖ్యతను సంతరించుకుంది. 5010010031980 1948
భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర-ద్వితీయ భాగము [71] మూలం: తారాచంద్, అనువాదం: భూపతి లక్ష్మీనారాయణరావు చరిత్ర 2040100073358 1973
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర-మొదటి భాగము [72] మామిడిపూడి వెంకటరంగయ్య చరిత్ర 2040100073355 1974
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర-తృతీయ భాగము [73] మామిడిపూడి వెంకటరంగయ్య చరిత్ర 2040100073356 1977
భారతము-తిక్కన రచన [74] భూపతి లక్ష్మీనారాయణరావు పరిశోధనా గ్రంథం 2020050005649 1949
భారతి [75][dead link] మూలం.రా.అ.పద్మనాభన్, అనువాదం.చల్లా రాధాకృష్ణశర్మ జీవిత చరిత్ర, బాల సాహిత్యం సుబ్రహ్మణ్య భారతి తమిళులకు మహాకవిగా, తమిళ జాతీయ కవిగా పేరుపొందారు. మూఢనమ్మకాలను వ్యతిరేకించారు. భారతదేశ స్వాతంత్ర్యం గురించి ఆయన ఎంతగానో కృషిచేశారు. అతితీవ్రమైన సంస్కరణ భావాలతో పాటు అత్యంత లోతైన దైవభక్తి కూడా కలిగివున్న వ్యక్తి. కేవలం ఆచారమన్న పేరుతో దేనినీ గౌరవించలేదు, వ్యతిరేకించలేదు. ఆయన రచించిన అనేక కవితలు, పాటలు నేటికీ తమిళులు పరవశించి పాడుకుంటూంటారు. స్వాతంత్ర్యం గురించి, మూఢాచారాల వ్యతిరేకత గురించి, ప్రేమాభిమానాల గురించీ, పిల్లల గురించీ, భక్తి గురించీ ఎన్నో గీతాలు రచించారు. ఆయా గీతాలు నేటికీ శాస్త్రీయ కర్ణాటక సంగీత కచేరీల్లో పాడుకుంటూంటారు. తమిళనాట ప్రజలు జాతీయోద్యమంలో భాగస్వాములు కావడంలో ఆయన కృషి అపూర్వమైనది. ఆయన జీవితం, సాహిత్యాల గురించి ఈ గ్రంథం బాలలకు అర్థమయ్యేవిధంగా వివరిస్తుంది. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు నెహ్రూ బాల పుస్తకాలయం సీరీస్‌లో భాగంగా ఈ గ్రంథం అందించారు. 99999990128922 1987
భారతీయ చిత్రకళ [76] మూలం. సి.శివరామమూర్తి, అనువాదం. సంజీవ్ దేవ్ చిత్ర కళ భారతీయ చిత్రకళ అనే ఈ గ్రంథం అత్యంత ప్రాచీన కాలపు కుడ్యచిత్రాలు మొదలుకొని నిన్నమొన్నటి చిత్రకళా శైలుల వరకూ విస్తృతమైన వివరాలతో రచించారు. ఇందులో భాగంగా చిత్రకళపై చోటుచేసుకున్న గ్రంథాలు వంటివి కూడా వివరించారు. భారతదేశం-ప్రజలు పేరిట దేశంలోని వివిధ విషయాలను వివరించే గ్రంథాల శీర్షక ద్వారా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990128996 1997
భారతీయ నాగరికతా విస్తరణము [77] మారేమండ రామారావు చరిత్ర భారతదేశంలోని పూర్వ సంస్కృతీ నాగరికతలు ప్రపంచమంతటా విస్తరించిన అద్భుత క్రమాన్ని ఈ గ్రంథం వివరిస్తుంది. కాకతీయ సంచిక, శాతవాహన సంచిక వంటి సుప్రసిద్ధ, ప్రామాణిక సంచికలకు సంపాదకత్వం వహించిన చారిత్రిక పరిశోధకుడు, రచయిత మారేమండ రామారావు లభించిన ఆధారాలను అనుసరించి రచించిన గ్రంథమిది. పాశ్చాత్య ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రీ-క్రిస్టియన్ యుగానికి చెందిన మతాలు, నాగరికతలు భారతదేశ నాగరికతతో ముడిపడినవని ప్రస్తుత పరిశోధనలు కనుగోనగా అప్పటికి దొరికిన ఆధారాలను ఉపయోగించి తూర్పుదేశాల్లోని వివిధ నాగరికాంశాలకు నేరుగా భారత మూలాలు ఉన్నాయని రామారావు వివరించారు. 2020120003970 1947
భారతీయ ప్రతిభ [78] కల్లూరి చంద్రమౌళి వ్యక్తిత్వ వికాసం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తరోజుల్లో ఈ పుస్తకం ప్రచురించారు. దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే దానిని నిలుపుకునేందుకు కృషిచేయడం మరొక ఎత్తనీ, అందుకోసం పూర్తిగా మన గత చరిత్రలోని ఘనతలు కాని, లేదా పూర్తిగా పాశ్చాత్య నాగరికతా లక్షణాలు కానీ స్వీకరించకుండా ఏది మంచి అయితే దాన్ని స్వీకరించాలని రచయిత ఉద్బోధించారు. ప్రాక్పశ్చిమ విధానాల్లో ఎక్కడ మంచి ఉంటే అక్కడి నుంచి స్వీకరించాలంటారు చంద్రమౌళి. ఈ పుస్తకంలో భారతదేశ నైసర్గిక స్థితిగతులు, భారతదేశం ఏకదేశమే, భారతీయ ప్రకృతి రహస్యము, భారతీయుల నిత్యజీవన విధానము, నాగరికత యననేమి?, లలితకళలు-స్వదేశ మతము, భారతీయ సంస్కృతి, సంస్కృతి దాత, స్త్రీలు, త్రివేణీ సంగమము, భారతదేశ సందేశము అన్న శీర్షికలతో ఆయా అంశాలు వెల్లడించే వ్యాసాలున్నాయి. కల్లూరి రాజమౌళి స్వాతంత్ర్య సమరయోధులు కావడంతో స్వాతంత్ర్య సమరంలో జైలులో ఉన్న సమయాల్లో ఈ వ్యాసాలు రాశారు. దేశస్వాతంత్ర్యం వచ్చాకా సంకలించి ప్రచురించారు. 2990100071257 1950
భారతీయ మహాశిల్పము (1, 2, 3 భాగాలు) [79] స్వర్ణ సుబ్రహ్మణ్య కవి శిల్ప కళ భారతీయ శిల్పకళ క్రీస్తు పూర్వం నాటి సింధులోయ నాగరికత నుంచి వైవిధ్యభరితంగా మారుతూ విశిష్టతను నిలుపుకుంటూ కొనసాగింది. అశోకుని కాలంలో బుద్ధుని విగ్రహాలు, ఆయన జీవిత ఘట్టాలు వంటివి విలక్షణమైన శిల్ప సంపద పెరిగింది. ఆపైన గ్రీసు శిల్పశైలి ప్రభావంతో కొంత మారినా శాతవాహనుల పాలనలోని దాక్షిణాత్య సామ్రాజ్యంలో ప్రత్యేక ముద్ర కనబరిచింది. అనంతర కాలంలో దక్షిణ భారతదేశంలో బృహత్ ఆలయాలు, వాటిలో హైందవశిల్పకళ సుప్రఖ్యాతి పొందేలా ఏర్పడింది. వేలయేళ్ల కాలం నుంచీ ఈ శిల్పకళాసంపద కొనసాగుతూ వచ్చింది. ఇంతటి వైవిధ్యభరితమైన శిల్పశైలులను శాస్త్రీయం చేస్తూ ఈ గ్రంథంలోని పలు విశేషాలు రచించారు. లలిత కళలన్నిటితో పోల్చితే ఇటీవలి శతాబ్దాల తెలుగు సాహిత్యంలో శిల్పకళ, శిల్పశాస్త్రాలపై సాహిత్యసృష్టి అరుదుగానే జరిగింది. ఈ క్రమంలో సంపద్వంతమూ, అపురూపమూ ఐన విషయ పరిజ్ఞానంతో ఈ గ్రంథం రూపొందిం ది. 2020010001773 1942
భారతీయ మహాశిల్పము (7, 8, 9 భాగాలు) [80] స్వర్ణ సుబ్రహ్మణ్య కవి శిల్ప కళ భారతీయ శిల్పకళ క్రీస్తు పూర్వం నాటి సింధులోయ నాగరికత నుంచి వైవిధ్యభరితంగా మారుతూ విశిష్టతను నిలుపుకుంటూ కొనసాగింది. అశోకుని కాలంలో బుద్ధుని విగ్రహాలు, ఆయన జీవిత ఘట్టాలు వంటివి విలక్షణమైన శిల్ప సంపద పెరిగింది. ఆపైన గ్రీసు శిల్పశైలి ప్రభావంతో కొంత మారినా శాతవాహనుల పాలనలోని దాక్షిణాత్య సామ్రాజ్యంలో ప్రత్యేక ముద్ర కనబరిచింది. అనంతర కాలంలో దక్షిణ భారతదేశంలో బృహత్ ఆలయాలు, వాటిలో హైందవశిల్పకళ సుప్రఖ్యాతి పొందేలా ఏర్పడింది. వేలయేళ్ల కాలం నుంచీ ఈ శిల్పకళాసంపద కొనసాగుతూ వచ్చింది. ఇంతటి వైవిధ్యభరితమైన శిల్పశైలులను శాస్త్రీయం చేస్తూ ఈ గ్రంథంలోని పలు విశేషాలు రచించారు. లలిత కళలన్నిటితో పోల్చితే ఇటీవలి శతాబ్దాల తెలుగు సాహిత్యంలో శిల్పకళ, శిల్పశాస్త్రాలపై సాహిత్యసృష్టి అరుదుగానే జరిగింది. ఈ క్రమంలో సంపద్వంతమూ, అపురూపమూ ఐన విషయ పరిజ్ఞానంతో ఈ గ్రంథం రూపొందింది. 2990100028445 1998
భారత రమణీమణులు [81] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జీవిత చరిత్ర, పురాణం స్వాతంత్ర్యం ముందురోజుల్లో పాఠశాలలో చదువుకునే బాలికలకు పాఠ్యాంశంగా నిర్ణయించేందుకు, వారు చదువుకుని సచ్చీలత పెంపొందించుకునేందుకు ఈ గ్రంథాన్ని రచించినట్టు రచయిత ముందుమాటలో రాశారు. ఈ గ్రంథంలో పురాణాలలో చిత్రితమైన పలువురు ఆదర్శప్రాయులైన స్త్రీమూర్తుల జీవితగాథలు, చారిత్రిక ప్రముఖులైన ఆదర్శమహిళల జీవనచిత్రాలు అధ్యాయాలుగా ఉన్నాయి. సావిత్రి మొదలుకొని అసామాన్య వరకూ 21మంది మహిళల జీవితాలు ఉన్నాయి. 2030020024405 1919
భారత నీతికథలు [82] భోగరాజు నారాయణమూర్తి నీతి కథలు, కథా సాహిత్యం మహాభారతం భారతీయ సంస్కృతిలో అవిభాజ్యమైన భాగం. ఆ గ్రంథంలోని పలు పాత్రల ప్రవర్తనలో కనిపించే నీతి ఈ గ్రంథంలో కథలుగా రచించారు. గురుభక్తికి ఉదంకుడు, మాతృభక్తికి గరుత్మంతుడు, ప్రత్యుపకారానికి కుంతి, కుటుంబ సంరక్షణానికి భీముడు మొదలైన పాత్రలను ఆదర్శంగా స్వీకరించారు. అలాగే దుర్వ్యసనాన్ని నిరసిస్తూ పాండురాజు కథ, పాపప్రతిఫలం ఎలాంటిదో చెప్పేందుకు దుర్యోధనుని పాత్ర ఉపయోగించారు. 2030020024635 1928
భారత వీరులు [83] వింజమూరి వెంకట లక్ష్మీనరసింహారావు ఇతిహాసం, సాహిత్యం భారతదేశ సంస్కృతిలో మహాభారత ఇతిహాసం, పాత్రల ప్రభావం అపారం. తెలుగు వారికి తొలి రచనే ఆంధ్ర మహాభారతం కావడం, ఒకరు పూర్తిచేయలేకపోగా మరో ఇద్దరు ఆ బృహత్‌కార్యాన్ని మోయడాన్ని బట్టీ ఆంధ్రులకు మహాభారత ఇతిహాసంపై ఉన్న మక్కువ తెలుసుకోవచ్చు. అలాంటి మహాభారతంలోని పలు ముఖ్యమైన పాత్రల జీవితాలు, వారు ఇచ్చే సందేశం వంటి వివరాలతో ఈ గ్రంథం రూపొందించారు 2030020024457 1940
భారతి (మాస పత్రిక) (1926 మార్చి సంచిక) [84] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006510 1926
భారతి (మాస పత్రిక) (1926 ఆగస్టు సంచిక) [85] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006511 1926
భారతి (మాస పత్రిక) (1927 అక్టోబరు సంచిక) [86] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050004526 1927
భారతి (మాస పత్రిక) (1930 జూన్ సంచిక) [87] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003652 1930
భారతి (మాస పత్రిక) (1931 జనవరి సంచిక) [88] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006547 1931
భారతి (మాస పత్రిక) (1931 ఆగస్టు సంచిక) [89] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050002509 1931
భారతి (మాస పత్రిక) (1936 జూలై సంచిక) [90] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050002599 1936
భారతి (మాస పత్రిక) (1936 ఆగస్టు సంచిక) [91] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050002600 1936
భారతి (మాస పత్రిక) (1936 సెప్టెంబరు సంచిక) [92] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050002601 1936
భారతి (మాస పత్రిక) (1936 అక్టోబరు సంచిక) [93] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050002602 1936
భారతి (మాస పత్రిక) (1936 నవంబరు సంచిక) [94] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050002603 1936
భారతి (మాస పత్రిక) (1936 డిసెంబరు సంచిక) [95] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050002604 1936
భారతి (మాస పత్రిక) (1938 జనవరి సంచిక) [96] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006539 1938
భారతి (మాస పత్రిక) (1938 ఫిబ్రవరి సంచిక) [97] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006540 1938
భారతి (మాస పత్రిక) (1938 మార్చి సంచిక) [98] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006541 1938
భారతి (మాస పత్రిక) (1944 జూలై సంచిక) [99] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003965 1944
భారతి (మాస పత్రిక) (1944 సెప్టెంబరు సంచిక) [100] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003154 1944
భారతి (మాస పత్రిక) (1945 జనవరి సంచిక) [101] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. ఇది 1965 అక్టోబరు నెల సంచిక. 2990100068484 1945
భారతి (మాస పత్రిక) (1945 ఫిబ్రవరి సంచిక) [102] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068499 1945
భారతి (మాస పత్రిక) (1945 మార్చి సంచిక) [103] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068492 1945
భారతి (మాస పత్రిక) (1945 ఏప్రిల్ సంచిక) [104] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068482 1945
భారతి (మాస పత్రిక) (1945 మే సంచిక) [105] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068494 1945
భారతి (మాస పత్రిక) (1945 జూన్ సంచిక) [106] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068490 1945
భారతి (మాస పత్రిక) (1945 జూలై సంచిక) [107] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068486 1945
భారతి (మాస పత్రిక) (1945 ఆగస్టు సంచిక) [108] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068475 1945
భారతి (మాస పత్రిక) (1945 సెప్టెంబరు సంచిక) [109] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068514 1945
భారతి (మాస పత్రిక) (1945 అక్టోబరు సంచిక) [110] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068477 1945
భారతి (మాస పత్రిక) (1945 నవంబరు సంచిక) [111] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068496 1945
భారతి (మాస పత్రిక) (1945 డిసెంబరు సంచిక) [112] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068480 1945
భారతి (మాస పత్రిక) (1946 జనవరి సంచిక) [113] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050002510 1946
భారతి (మాస పత్రిక) (1947 జనవరి సంచిక) [114] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068485 1947
భారతి (మాస పత్రిక) (1947 ఫిబ్రవరి సంచిక) [115] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068500 1947
భారతి (మాస పత్రిక) (1947 మార్చి సంచిక) [116] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068493 1947
భారతి (మాస పత్రిక) (1947 ఏప్రిల్ సంచిక) [117] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068483 1947
భారతి (మాస పత్రిక) (1947 మే సంచిక) [118] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068495 1947
భారతి (మాస పత్రిక) (1947 జూన్ సంచిక) [119] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068491 1947
భారతి (మాస పత్రిక) (1948 జూలై సంచిక) [120] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006504 1948
భారతి (మాస పత్రిక) (1948 ఆగస్టు సంచిక) [121] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006505 1948
భారతి (మాస పత్రిక) (1948 సెప్టెంబరు సంచిక) [122] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006506 1948
భారతి (మాస పత్రిక) (1948 అక్టోబరు సంచిక) [123] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006507 1948
భారతి (మాస పత్రిక) (1948 నవంబరు సంచిక) [124] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006508 1948
భారతి (మాస పత్రిక) (1948 డిసెంబరు సంచిక) [125] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006509 1948
భారతి (మాస పత్రిక) (1949 అక్టోబరు సంచిక) [126] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006491 1949
భారతి (మాస పత్రిక) (1952 జనవరి సంచిక) [127] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006512 1952
భారతి (మాస పత్రిక) (1952 ఫిబ్రవరి సంచిక) [128] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006513 1952
భారతి (మాస పత్రిక) (1952 మార్చి సంచిక) [129] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006514 1952
భారతి (మాస పత్రిక) (1952 ఏప్రిల్ సంచిక) [130] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006515 1952
భారతి (మాస పత్రిక) (1952 మే సంచిక) [131] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006516 1952
భారతి (మాస పత్రిక) (1952 జూన్ సంచిక) [132] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006517 1952
భారతి (మాస పత్రిక) (1952 జూలై సంచిక) [133] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050005783 1952
భారతి (మాస పత్రిక) (1952 ఆగస్టు సంచిక) [134] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050005784 1952
భారతి (మాస పత్రిక) (1952 సెప్టెంబరు సంచిక) [135] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050005785 1952
భారతి (మాస పత్రిక) (1952 అక్టోబరు సంచిక) [136] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050005786 1952
భారతి (మాస పత్రిక) (1952 నవంబరు సంచిక) [137] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050005787 1952
భారతి (మాస పత్రిక) (1952 డిసెంబరు సంచిక) [138] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050005788 1952
భారతి (మాస పత్రిక) (1953 జూన్ సంచిక) [139] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006388 1953
భారతి (మాస పత్రిక) (1953 ఆగస్టు సంచిక) [140] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006389 1953
భారతి (మాస పత్రిక) (1953 అక్టోబరు సంచిక) [141] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006390 1953
భారతి (మాస పత్రిక) (1953 డిసెంబరు సంచిక) [142] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006391 1953
భారతి (మాస పత్రిక) (1954 జనవరి సంచిక) [143] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100066346 1954
భారతి (మాస పత్రిక) (1954 ఫిబ్రవరి సంచిక) [144] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100066347 1954
భారతి (మాస పత్రిక) (1954 మార్చి సంచిక) [145] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100066348 1954
భారతి (మాస పత్రిక) (1954 ఏప్రిల్ సంచిక) [146] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068502 1954
భారతి (మాస పత్రిక) (1954 మే సంచిక) [147] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068503 1954
భారతి (మాస పత్రిక) (1954 జూన్ సంచిక) [148] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068504 1954
భారతి (మాస పత్రిక) (1954 జూలై సంచిక) [149] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068487 1954
భారతి (మాస పత్రిక) (1954 ఆగస్టు సంచిక) [150] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068476 1954
భారతి (మాస పత్రిక) (1954 సెప్టెంబరు సంచిక) [151] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068515 1954
భారతి (మాస పత్రిక) (1954 అక్టోబరు సంచిక) [152] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068478 1954
భారతి (మాస పత్రిక) (1954 నవంబరు సంచిక) [153] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068497 1954
భారతి (మాస పత్రిక) (1954 డిసెంబరు సంచిక) [154] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068481 1954
భారతి (మాస పత్రిక) (1955 జూలై సంచిక) [155] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050000368 1955
భారతి (మాస పత్రిక) (1955 ఆగస్టు సంచిక) [156] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068460 1955
భారతి (మాస పత్రిక) (1955 సెప్టెంబరు సంచిక) [157] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068516 1955
భారతి (మాస పత్రిక) (1955 అక్టోబరు సంచిక) [158] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068479 1955
భారతి (మాస పత్రిక) (1955 డిసెంబరు సంచిక) [159] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068461 1955
భారతి (మాస పత్రిక) (1956 జనవరి సంచిక) [160] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003806 1956
భారతి (మాస పత్రిక) (1956 ఫిబ్రవరి సంచిక) [161] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003807 1956
భారతి (మాస పత్రిక) (1956 ఏప్రిల్ సంచిక) [162] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003808 1956
భారతి (మాస పత్రిక) (1956 మే సంచిక) [163] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003809 1956
భారతి (మాస పత్రిక) (1956 జూన్ సంచిక) [164] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003810 1956
భారతి (మాస పత్రిక) (1956 నవంబరు సంచిక) [165] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068506 1956
భారతి (మాస పత్రిక) (1956 డిసెంబరు సంచిక) [166] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068507 1956
భారతి (మాస పత్రిక) (1957 జనవరి సంచిక) [167] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003775 1957
భారతి (మాస పత్రిక) (1957 ఫిబ్రవరి సంచిక) [168] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003776 1957
భారతి (మాస పత్రిక) (1957 మార్చి సంచిక) [169] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003777 1957
భారతి (మాస పత్రిక) (1957 మే సంచిక) [170] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003778 1957
భారతి (మాస పత్రిక) (1957 జూన్ సంచిక) [171] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003779 1957
భారతి (మాస పత్రిక) (1957 జూలై సంచిక) [172] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003937 1957
భారతి (మాస పత్రిక) (1957 ఆగస్టు సంచిక) [173] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003938 1957
భారతి (మాస పత్రిక) (1957 సెప్టెంబరు సంచిక) [174] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003939 1957
భారతి (మాస పత్రిక) (1957 అక్టోబరు సంచిక) [175] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100066349 1957
భారతి (మాస పత్రిక) (1957 నవంబరు సంచిక) [176] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100066350 1957
భారతి (మాస పత్రిక) (1957 డిసెంబరు సంచిక) [177] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050003783 1957
భారతి (మాస పత్రిక) (1958 జూలై సంచిక) [178] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006523 1958
భారతి (మాస పత్రిక) (1958 ఆగస్టు సంచిక) [179] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006524 1958
భారతి (మాస పత్రిక) (1958 సెప్టెంబరు సంచిక) [180] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006525 1958
భారతి (మాస పత్రిక) (1958 అక్టోబరు సంచిక) [181] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006526 1958
భారతి (మాస పత్రిక) (1958 నవంబరు సంచిక) [182] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006527 1958
భారతి (మాస పత్రిక) (1958 డిసెంబరు సంచిక) [183] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006528 1958
భారతి (మాస పత్రిక) (1959 జూలై సంచిక) [184] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100066351 1959
భారతి (మాస పత్రిక) (1959 ఆగస్టు సంచిక) [185] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006548 1959
భారతి (మాస పత్రిక) (1959 సెప్టెంబరు సంచిక) [186] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100066352 1959
భారతి (మాస పత్రిక) (1959 అక్టోబరు సంచిక) [187] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006520 1959
భారతి (మాస పత్రిక) (1959 నవంబరు సంచిక) [188] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006521 1959
భారతి (మాస పత్రిక) (1959 డిసెంబరు సంచిక) [189] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2020050006522 1959
భారతి (మాస పత్రిక) (1960 మార్చి సంచిక) [190] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100066353 1960
భారతి (మాస పత్రిక) (1965 అక్టోబరు సంచిక) [191] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100049330 1965
భారతి (మాస పత్రిక) (1966 ఫిబ్రవరి 43సంచిక) [192] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068465 1966
భారతి (మాస పత్రిక) (1966 జూలై 43 సంచిక)[193] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068466 1966
భారతి (మాస పత్రిక) (1966 ఆగస్టు 43 సంచిక)[194] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068467 1966
భారతి (మాస పత్రిక) (1967 ఏప్రియల్ 44 సంచిక)[195] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068470 1967
భారతి (మాస పత్రిక) (1967 సెప్టెంబరు 44 సంచిక)[196] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068471 1967
భారతి (మాస పత్రిక) (1967 అక్టోబరు 44 సంచిక)[197] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068468 1967
భారతి (మాస పత్రిక) (1967 నవంబరు 44 సంచిక)[198] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068464 1967
భారతి (మాస పత్రిక) (1967 డిసెంబరు 44 సంచిక)[199] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068469 1967
భారతి (మాస పత్రిక) (1968 ఫిబ్రవరి 45 సంచిక)[200] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068509 1968
భారతి (మాస పత్రిక) (1968 మార్చి 45 సంచిక)[201] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068510 1968
భారతి (మాస పత్రిక) (1968 సెప్టెంబరు 45 సంచిక)[202] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068511 1968
భారతి (మాస పత్రిక) (1968 డిసెంబరు 45 సంచిక)[203] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068508 1968
భారతి (మాస పత్రిక) (1969 ఏప్రిల్ సంచిక) [204] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068512 1969
భారతి (మాస పత్రిక) (1969 సెప్టెంబరు సంచిక) [205] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068513 1969
భారతి (మాస పత్రిక) (1971 ఏప్రిల్ సంచిక) [206] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068462 1971
భారతి (మాస పత్రిక) (1972 ఏప్రిల్ సంచిక) [207] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068472 1972
భారతి (మాస పత్రిక) (1972 ఆగస్టు సంచిక) [208] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068473 1972
భారతి (మాస పత్రిక) (1973 నవంబరు సంచిక) [209] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068463 1973
భారతి (మాస పత్రిక) (1983 ఏప్రిల్ సంచిక) [210] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100066345 1983
భారతి (మాస పత్రిక) (1988 జూలై సంచిక) [211] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068489 1988
భారతి (మాస పత్రిక) (1988 ఆగస్టు సంచిక) [212] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068474 1988
భారతి (మాస పత్రిక) (1988 సెప్టెంబరు సంచిక) [213] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. 2990100068517 1988
భారతి (మాస పత్రిక) [214] ప్రకాశకులు. ఆంధ్రపత్రిక యాజమాన్యం పత్రికలు, సాహిత్యం భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్యంలో చిరకాలంగా నిలిచి ప్రసిద్ధిపొందిన కవిత్వం, కథలు, నవలలు, విమర్శలు వంటివాటిలో అత్యధికం భారతిలోనే ప్రచురింపబడ్డాయి. ఇది ఒకానొక నెలలో వెలువడ్డ భారతి మాసపత్రిక 2990100049329 తెలియదు
భారతీయ తత్త్వ శాస్త్రము-మొదటి భాగము [215] ఆంగ్ల మూలం: సర్వేపల్లి రాధాకృష్ణ, అనువాదం: బులుసు వెంకటేశ్వరరావు తత్త్వ శాస్త్ర గ్రంథం 2990100071261 1953
భారతీయ తత్త్వ శాస్త్రము-ద్వితీయ భాగము [216] ఆంగ్ల మూలం: సర్వేపల్లి రాధాకృష్ణ, అనువాదం: బులుసు వెంకటేశ్వరరావు తత్త్వ శాస్త్ర గ్రంథం 2990100071259 1953
భారతీయ తత్త్వ శాస్త్రము-తృతీయ భాగము [217] ఆంగ్ల మూలం: సర్వేపల్లి రాధాకృష్ణ, అనువాదం: బులుసు వెంకటేశ్వరరావు తత్త్వ శాస్త్ర గ్రంథం 2990100071262 1954
భారతీయ తత్త్వ శాస్త్రము-చతుర్థ భాగము [218] ఆంగ్ల మూలం: సర్వేపల్లి రాధాకృష్ణ, అనువాదం: బులుసు వెంకటేశ్వరరావు తత్త్వ శాస్త్ర గ్రంథం 2990100071258 1954
భారతీయ తత్త్వ శాస్త్రము-పంచమ భాగము [219] ఆంగ్ల మూలం: సర్వేపల్లి రాధాకృష్ణ, అనువాదం: బులుసు వెంకటేశ్వరరావు తత్త్వ శాస్త్ర గ్రంథం 2990100071260 1954
భారతీయ సాహిత్య నిర్మాతలు-అన్నమాచార్యులు [220] అడపా రామకృష్ణారావు జీవిత చరిత్ర 2990100061504 1991
భారతీయ సాహిత్య నిర్మాతలు-ఈశ్వరచంద్ర విద్యాసాగర్ [221] మూలం: హిరణ్మయ బెనర్జీ, అనువాదం: పోలాప్రగడ సత్యనారాయణమూర్తి జీవిత చరిత్ర 2990100061507 1978
భారతీయ సాహిత్య నిర్మాతలు-కాజీ నజ్రుల్ ఇస్లాం [222] మూలం: గోపాల్ హల్దార్, అనువాదం: చాగంటి తులసి జీవిత చరిత్ర 2990100061508 1991
భారతీయ సాహిత్య నిర్మాతలు-ఫకీర్ మోహన్ సేనాపతి [223] మూలం: మాయాధర్ మాన్ సింహ్, అనువాదం: సి.ఆనందారాం జీవిత చరిత్ర 2990100061509 1979
భారతీయ సాహిత్య నిర్మాతలు-భారతి [224] మూలం: ప్రేమానందకుమార్, అనువాదం: ఆర్.ఎస్.సుదర్శనం జీవిత చరిత్ర 2990100061505 1981
భారతీయ సాహిత్య నిర్మాతలు-శ్రీ అరవిందులు [225] మూలం: మనోజ్ దాస్, అనువాదం: చతుర్వేదుల నరసింహశాస్త్రి జీవిత చరిత్ర 2990100061510 1977
భారతీయ సాహిత్య నిర్మాతలు-హరినారాయణ ఆప్టే [226] మూలం: ఆర్.బి.జోషి, అనువాదం: వి.రామచంద్ర జీవిత చరిత్ర 2990100061506 1989
భిక్షావతి [227] వజ్ఝుల కాళిదాసు ఖండ కావ్యం, పద్యకావ్యం భిక్షావతి వజ్ఝుల కాళిదాసు రచించిన ఖండకావ్యం. ఈ గ్రంథాన్ని 1952లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు భాషాప్రవీణ పరీక్షకు పఠనీయ గ్రంథంగా నియమించింది. 2030020024935 1937
భీమాంజనేయము-చిరుతల భజన [228] గట్టు లింగయ్యగుప్త జానపద కళారూపాలు 2020010004733 1956
భీమా పత్రిక (జనవరి 1936) [229] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002950 1936
భీమా పత్రిక (ఫిబ్రవరి 1936) [230] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002951 1936
భీమా పత్రిక (మార్చి 1936) [231] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002952 1936
భీమా పత్రిక (ఏప్రిల్ 1936) [232] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002953 1936
భీమా పత్రిక (మే 1936) [233] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002954 1936
భీమా పత్రిక (జూన్ 1936) [234] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002955 1936
భీమా పత్రిక (జులై 1936) [235] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002956 1936
భీమా పత్రిక (ఆగస్టు 1936) [236] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002957 1936
భీమా పత్రిక (సెప్టెంబరు 1936) [237] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002958 1936
భీమా పత్రిక (అక్టోబరు 1936) [238] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002959 1936
భీమా పత్రిక (నవంబరు 1936) [239] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002960 1936
భీమా పత్రిక (డిసెంబరు 1936) [240] ఎస్.కనకరాజు పంతులు మాస పత్రిక 2020050002961 1936
భీష్మ ప్రతిజ్ఞ (నాటకం) [241] మల్లాది సూర్యనారాయణ శాస్త్రి నాటకం మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది. తన తండ్రి సంతోషం కోసం తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని, సింహాసనం అధిష్టించననీ తీసుకున్న ప్రతిజ్ఞ సుప్రసిద్ధం. దీనివల్లనే దేవవ్రతునికి భీష్ముడన్న పేరొచ్చింది. ఈ అంశం ముఖ్యంగా తీసుకుని నాటకరచన చేశారు. 2030020025150 1923
భీమలింగేశ్వర శతకం [242] శానంపూడి వరదకవి శతకం కాకతీయులకాలంలో ప్రతిష్ఠితమైన భీమేశ్వరస్వామిని సంబోధిస్తూ ఈ శతకాన్ని రాశారు. పలనాడు ప్రాంతంలోని జూలకల్లు (పిడుగురాళ్ళ మండలం) గ్రామంలో ఈ శివాలయం ఉంది. కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించినట్టుగా ఆ ఆలయంలో ఓ శిలాశాసనం కూడా ఉంది. ఆ భీమేశ్వరునికే ఈ గ్రంథాన్ని కవి అంకితమిచ్చారు. 2020050016514 1924
భీష్మ [243] మూలం.ద్విజేంద్ర లాల్ రాయ్, అనువాదం.జంధ్యాల శివన్న శాస్త్రి పౌరాణిక నాటకం, అనువాదం భీష్ముడు మహాభారతంలోని అతి ముఖ్యమైన పాత్రల్లో ఒకరు. ఆయన జీవితాన్ని ఆధారం చేసుకుని ద్విజేంద్ర లాల్ రాయ్ బెంగాలీలో రచించిన భీష్మ నాటకాన్ని ఇలా తెనిగించారు. 2030020024839 1926
భీష్ముడు [244] మూలం.ఇబ్సన్, అనువాదం.పొణుకా పిచ్చిరెడ్డి సాంఘిక నాటకం, అనువాదం భీష్ముడు అనే నాటకానికి ఆంగ్లంలో ఇబ్సన్ మహాకవి రచించిన బ్రాండ్ నాటకం మూలం. ఈ గ్రంథం సంఘంలోని అసూయ, ద్వేషాలపై ఆఘాతంలా పనిచేసిందని ప్రతీతి. పిచ్చిరెడ్డి నాటకాన్ని అనువదిస్తూ కథా, కథనాలన్నిటిలో మూలాన్ని అనుసరిస్తూనే పాత్రలను, నేపథ్యాన్ని ఆంధ్రదేశానికి తరలించేశారు. తెలుగు పేర్లు పెట్టి తెలుగు స్థలాల్లో జరిగినట్టుగా నాటకాన్ని మార్పుచేశారు. 2030020025090 1927
భీష్మ ప్రతిజ్ఞ [245] కర్లపాలెం కోదండరామయ్య పౌరాణిక నాటకం మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది. ఆయన జీవితాన్ని ఈ గ్రంథంలో నాటకీకరించారు. 2030020025367 1928
భీష్ముని చరిత్ర [246] మంగిపూడి పురుషోత్తమశర్మ ఇతిహాసం మహాభారత ఇతిహాసంలో భీష్ముడు ముఖ్యపాత్ర. ఆయన శంతన మహారాజు ఎనిమిదో కుమారుడు, పాండవులకు, కౌరవులకు పితామహుడు. ఆజన్మబ్రహ్మచారి, మహావీరుడు, తన మరణం తానే నిర్ణయించుకోగలిగిన వరమున్న వాడు. శరతల్పంపై మరణం ఆసన్నమైనప్పుడు ఆయన విష్ణుసహస్రనామమనే పవిత్రమైన స్తోత్రాన్ని చేశారు. ఆయన జీవితాన్ని మంగిపూడి పురుషోత్తమశర్మ ఈ గ్రంథంలో వివరినారు. 2030020024464 1933
భూమి కోసం [247] సుంకర సత్యనారాయణ నాటకం భూమి కోసం అనే ఈ నాటకాన్ని పల్లెటూళ్లలో పేదలకు జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో రచించారు. ఈ నాటకాన్ని ఊరూరా ప్రదర్శనలు ఇవ్వడంతో సుప్రసిద్ధి పొందింది 2030020025337 1954
భూమి - రైతు - రాజు [248] మానికొండ సత్యనారాయణ శాస్త్రి చరిత్ర భూమికీ, రైతుకీ, ప్రభుత్వానికీ మధ్యనున్న సంబంధాలను వేదకాలం నుంచి మొదలుకొని ఆధునిక కాలం వరకూ రాసిన చరిత్ర ఇది. 2030020024864 1946
భూలా బాయి దేశాయి [249] గోపరాజు వెంకటానందం జీవిత చరిత్ర భూలా బాయి దేశాయి సుప్రసిద్ధ న్యాయవాది, జాతీయోద్యమ నాయకుడు. భారత జాతీయోద్యమంలో జైలుపాలైన పలువురు రాజకీయ ఖైదీలను న్యాయపరంగా కాపాడేందుకు నిస్వార్థంగా కృషిచేసిన వ్యక్తి. ఆయన జీవిత చరిత్రను స్వాతంత్ర్యానికి పూర్వమే గోపరాజు వెంకటానందం ఇలా గ్రంథస్థం చేశారు. ఈ గ్రంథాన్ని అజాద్ హింద్ ఫౌజ్ ద్వారా దేశ స్వాతంత్ర్యానికి కృషిచేసిన సుభాష్ చంద్రబోస్ మొదలైన వీరులకు అంకితమిచ్చారు. 2030020025647 1946
భేషజకల్పము [250] వేంకటాచార్యులు ఆయుర్వేదం సంస్కృతంలో ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథానికి ఆంధ్రానువాదం ఇది. ఇందులో రకరకాలైన ఆయుర్వేద ఓషధులతో పాటుగా ఆయుర్వేదానికి సంబంధించిన సైద్ధాంతికాంశాలు కూడా చోటుచేసుకున్నాయి. 2020120000173 1914
భోజ చరిత్రము [251] సంపాదకుడు.వేదము వేంకటరాయ శాస్త్రి కావ్యం, చాటువులు భోజరాజు మహాకవి కాళిదాసు పోషకునిగా, నవరత్నాలనే కవిపండితులకు ఆశ్రయమిచ్చినవానిగా సంస్కృత సాహిత్య రంగంలో సుప్రసిద్ధుడు. ఆయన గురించిన వివిధ చాటువులు, కథలను ఇతివృత్తంగా మలచి తయారు చేసిన గ్రంథమిది. ఈ గ్రంథానికి ప్రముఖ పండితులు వేదం వేంకటరాయ శాస్త్రి తెలుగుల్లో టీకా టిప్పణి అందించారు. 2030020024594 1909
భోజ కాళిదాసు [252] సోమరాజు రామానుజరావు సాహిత్యం, కథా సాహిత్యం భోజరాజు ఆస్థానంలో కాళిదాసు ఉన్నట్టుగా, వారిద్దరి మధ్యా జరిగిన సరస, సాహిత్యపరమైన వివిధ కథలు చాటువులుగా ప్రచారంలో ఉన్నాయి. రకరకాలైన శ్లోకాలు కాళిదాసు చెప్పినట్టుగానూ దానికి భోజరాజు కారణమైనట్టుగానూ ఉన్నాయి. వీటిలో చాలా భాగం చమత్కారయుతంగానూ, సాహిత్యంలోని సూక్ష్మ విశేషాలు తెలిపేవిగానూ ఉంటాయి. వీటన్నిటినీ స్వీకరించి రచయిత గ్రంథాన్ని రచించారు. 2030020025244 1932
భావ సంకీర్తనలు [253] వేంకట పార్వతీశ్వర కవులు గేయాలు, గేయ సాహిత్యం వేంకట పార్వతీశ్వర కవులు రచించిన పలు భావ గీతాలను సంకలించి ఈ గ్రంథాన్ని రూపొందించారు. ఈ గ్రంథంలో భావ గీతాలకు, సంస్కృత సాహిత్యానికి ముడిపెట్టను కూడా పెట్టారు. 2030020024931 1926
భగవత్ స్తోత్రము [254] రచయిత పేరు లేదు పౌరాణికం, భక్తి విష్ణుపురాణం, జమదగ్ని స్మృతి, దేవీభాగవతం వంటి వాటి నుంచి భగవంతుని స్తోత్రాలు ఏర్చికూర్చిన గ్రంథమిది. ఈ గ్రంథంలోని ప్రతీ శ్లోకానికీ ప్రతిపదార్థం, తాత్పర్యం వంటివి చేర్చారు. తాత్పర్యాలలో వేదాలు, ఉపనిషత్తులు వంటివాటి నుంచి వ్యాఖ్యానించారు. 2020050019187 1894

మూలాలు మార్చు

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా[dead link]