గుల్లిపాడు రైల్వే స్టేషను


గుల్లిపాడు రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా లోని గుల్లిపాడు గ్రామంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది.

గుల్లిపాడు రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
General information
Locationగుల్లిపాడు , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates17°24′35″N 82°38′02″E / 17.409670°N 82.634001°E / 17.409670; 82.634001
Elevation30 మీ. (98 అ.)[1]
Owned byభారతీయ రైల్వేలు
Operated byదక్షిణ మధ్య రైల్వే జోన్
Line(s)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
Platforms2
Tracks1,676 mm (5 ft 6 in)బ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station codeGLU
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Electrified25 కెవి ఎసి 50 Hz OHLE

చరిత్ర

మార్చు

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [3]

వర్గీకరణ

మార్చు

గుల్లిపాడు రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజనులో ఒక "డి వర్గం" స్టేషను. ఇక్కడ ప్రతి రోజు 08 రైళ్ళు ఆగుతాయి.

మూలాలు

మార్చు
  1. "Gullipadu/GLU". Archived from the original on 2017-05-19. Retrieved 2018-06-08.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-08.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే