శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అనేది తెలుగు సినిమాను నిర్మించే, పంపిణీచేసే నిర్మాణ సంస్థ. తెలుగు సినీ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ 2003లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. 2012లో, నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి దేవుడు చేసిన మనుషులు[1] సినిమాను నిర్మించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర భాగస్వాములు ప్రసాద్, భోగవల్లి బాపినీడు.
![]() | |
Type | ప్రైవేటు |
---|---|
Industry | వినోదం |
Founded | 2003 |
Headquarters | , భారతదేశం |
Key people | బివిఎస్ఎన్ ప్రసాద్ భోగవల్లి బాపినీడు |
Products | సినిమాలు |
Owner | బివిఎస్ఎన్ ప్రసాద్ |
చరిత్ర మార్చు
2003లో రవితేజ, సంగీత, వాణి నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాతో ఈ సంస్థ ప్రారంభించబడింది. ఒక సంవత్సరం తర్వాత ఈ సంస్థ తెలుగు సినిమారంగంలో అతిపెద్ద బ్లాక్బస్టర్ హిట్లలో ఒకటైన ఛత్రపతి సినిమాను నిర్మించింది. దీనికి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రభాస్, శ్రియ శరణ్ నటించారు. ఎల్లప్పుడూ కొత్త స్క్రిప్ట్లను ఎంచుకోవడం ద్వారా ఈ సంస్థ ప్రజాదరణ పొందింది.
పంపిణీ మార్చు
ఈ సంస్థ స్వయంగా నిర్మించిన ఛత్రపతి సినిమాతో డిస్ట్రిబ్యూషన్లోకి అడుగుపెట్టింది. 2011లో ఊసరవెల్లి సినిమాను, సన్నాఫ్ సత్యమూర్తి సినిమా పంపిణీ చేసింది.
సినిమా నిర్మాణం మార్చు
సినిమా పంపిణీ మార్చు
సంవత్సరం | సినిమా | ఇతర వివరాలు |
---|---|---|
2005 | చత్రపతి | |
2011 | ఊసరవెల్లి |
మూలాలు మార్చు
- ↑ "Reliance Entertainment in full swing in Telugu". Archived from the original on 18 August 2012. Retrieved 2023-03-27.
- ↑ Chowdhary, Y. Sunita (2020-03-09). "Puri Jagannadh is an inspiration for 'Solo Brathuke So Better', says director Subbu". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-03-27.
- ↑ "Ninnila Ninnila: First look poster of Ashok Selvan, Nithya Menen, Ritu Varma's upcoming film released - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-03-27.