పండరీబాయి (1930 - 2003) కన్నడ, తెలుగు సినిమా నటి. ఈవిడ కర్ణాటకలో భట్కల్ అనే ఊరిలో 1930లో జన్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఈవిడ 1500 పైగా చిత్రాలో నటించారు. శివాజీ గణేశన్, రాజ్‌కుమార్ సరసన కొన్ని చిత్రాలలో నటించారు. తెలుగులో చాలా చిత్రాలలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు తల్లిగా నటించారు.

పండరీ బాయి
గుమాస్తా చిత్రంలో పండరీబాయి (ఆంధ్రపత్రిక ముఖచిత్రం)
జననం
గీత[1]

1930 (1930)[2]
భత్కల్, మైసూర్ రాజ్యం, బ్రిటీష్ రాజ్|బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కర్ణాటక, భారతదేశం)
మరణం2003 జనవరి 29(2003-01-29) (వయసు 72–73)[2][3]
చెన్నై, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1943–2001
బంధువులుమైనవతి (సోదరి)

నటించిన తెలుగు సినిమాలు మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "Sirikannada class 9 solutions". Karnataka State Education and Examination Board. 10 December 2019. Retrieved 19 September 2020.
  2. 2.0 2.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; BFI అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; TimesOfIndia29Jan03 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.